S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వారిలో కొందరు బ్రహ్మ గొప్పవాడని వాదించగా, ఇంకొందరు కాదు విష్ణువే గొప్పవాడనీ ఇంకొందరు పరమశివుడే గొప్పవాడనీ వాదులాడనారంభించారు. ఇంతలో కొందరు విజ్ఞులు, ‘‘ఇలా మనలో మనం వాదులాడుకోవడం వల్ల కాలం వ్యర్థం కావడం తప్ప, మన సమస్యకు పరిష్కారం దొరకదు. దీనికి ఒకటే మార్గం.
క. ‘నను నీవు సేయు ప్రశ్నము
జన సన్నుత వేద శాస్త్ర సారాంశంబై
ఘనమగు హరిగుణ కథనము
వినుమని, వినిపింప ఁ దొడంగె వేడ్క దలిర్పన్
మహాభారత సంగ్రామంలో జగత్ప్రసిద్ధమైన కర్ణుడి మరణాన్ని జీర్ణించుకోలేక ధర్మరాజు వేదన చెందాడు. అశాంతితో తల్లిడిల్లినాడు. తల్లి కుంతీదేవి, సోదరులు ఎంత ఊరడించినా ధర్మజుని మనస్సు శాంతించలేదు. అర్జునునితో ధనంజయా! పూజ్యుడు, జ్యేష్ఠభ్రాతయైన కర్ణునీ, సకల బాంధవులనూ యుద్ధంలో చంపి మహా పాపంచేశాను.
రోజూ షూటింగ్ల్లో పాల్గొంటూనే ఉంటాం. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఏ తప్పు ఎప్పుడు చేశామో గుర్తుండకపోవచ్చు. అందుకే మనల్ని మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవంటోంది అందాలరాశి శృతిహాసన్. నన్ను నేను ఎప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను. నాలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను చేసిన తప్పేంటో ఇతరులు చెప్పకముందే గుర్తించేసి సర్దుకుంటాను.
‘వెయ్యి అబద్ధాలాడైనా పెళ్లి చేయాలన్న’ది ఒకప్పటి మాట. అయితే, మగపెళ్లివారు ఒక్క అబద్ధం చెప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వధువు తాళి కట్టించుకునేందుకు ‘ససేమిరా’ అనడంతో వివాహవేడుక రద్దయ్యింది. వరుడి విద్యార్హతల గురించి తనకు అబద్ధం చెప్పారని తెలియడంతో పెళ్లికుమార్తె ఈ నిర్ణయం తీసుకుంది.
కరివేపాకు ప్రతి కూరలోనూ అవసరమే. శరీరంలో రక్తపుష్టికి దోహదపడుతూ ఎనీమియా, మలబద్ధకం,
అజీర్ణం వంటి అనారోగ్యాలను తగ్గించి కరివేపాకు బలం చేకూరుస్తుంది. మొదటి ముద్దలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎలర్జీలు, జీర్ణకోశ వ్యాధులు,
విరేచనాలు, గ్యాస్టిక్ ట్రబుల్ తగ్గుముఖం పడతాయ. పోపులకు, పులిహోరలో,
పులుసుల్లో వాడే కరివేపాకు మనకు నిజంగా ఆరోగ్య ప్రదాతే.
పచ్చడి
లింగ వివక్ష, భ్రూణహత్యలను నివారించేందుకు దంపతులకు ఉచితంగా ‘గిఫ్ట్ ప్యాక్’లను అందజేయాలని రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినందున సామాజిక చైతన్యం కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. ‘ఆడశిశువుకుటుంబానికి భారం కాద’న్న విషయమై దంపతుల్లో అవగాహన పెంచేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు.
ముకుందం వయసు అరవై ఏళ్లు. పనిమీద పొరుగూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా ఎండెక్కింది. బస్టాండ్కు వచ్చేసరికి కళ్ళు తిరిగి బెంచీపై వాలిపోయాడు. పక్కనున్న ప్రయాణికులు వెంటనే ముఖాన చల్లటి నీళ్ళు చల్లి తగిన సపర్యలు చేయడంతో ముకుందం బతికి బయటపడ్డాడు.
***
కె.వి.ఎం.సురేశ్బాబు, ఒంగోలు
ప్ర: మనశ్శాంతితో స్థిరపడే యోగం ఉన్నదా?
సమా: ఒకే లక్ష్యంతో, ఒకే దీక్షతో భగవద్గీతను గురువుగా భావిస్తూ ప్రయత్నించండి. ఫలితం లభిస్తుంది. శాంతి బయట లేదు, మనలోనే ఉంది. ‘మనసే మనిషికి తీయని వరమూ, మనిషి బ్రతుకు నరకవౌను మనసు తనది కానిచో’ అంటూ సినీ గీతాలైనా గొప్ప నీతిని బోధించాయి. ఆలోచించండి.
డి.రేవతి, గజపతినగరం
ప్ర: నా సంకల్పం నెరవేరుతుందా?