S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/04/2016 - 07:48

రాజమహేంద్రవరం, జనవరి 3: అర్ధ శతాబ్దానికిపైగా వ్యవసాయాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది.

01/04/2016 - 07:48

న్యూఢిల్లీ, జనవరి 3: కాల్ డ్రాప్స్‌కు నష్టపరిహారం మొదలు పెట్టాలని టెలికాం ఆపరేటర్లను టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ కోరింది. ఈ మేరకు అన్ని టెలికాం సంస్థలకు ట్రాయ్ లేఖలు రాసిందని పిటిఐకి సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

01/03/2016 - 07:16

సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారుల సూచన

01/03/2016 - 07:15

కాకినాడ, జనవరి 2: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో అన్యాక్రాంతమైన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి అధికారులు చేపట్టిన విచారణ నత్తనడకన సాగుతోంది. ఈ నగరంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుమారు మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు.

01/03/2016 - 07:14

సూళ్లూరుపేట, జనవరి 2: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకమైన విక్రమ సారాభాయ్ అవార్డుకు ఎంపికయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర సైన్స్ అకాడమీ తరపున ఈ అవార్డును అందిస్తారు.

01/03/2016 - 07:14

147 కేసులు నమోదు: అకున్ సబర్వాల్
హైదరాబాద్, జనవరి 2: నాసిరకం ఔషధాల తయారీ కర్మాగారాలపై ఔషధ నియంత్రణ మండలి కనె్నర్రజేసింది. నాణ్యతకు తిలోదకాలిస్తున్న 147 ఫార్మా కంపెనీలపై కేసులు నమోదు చేసింది.

01/03/2016 - 07:13

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్

01/03/2016 - 07:13

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

01/03/2016 - 07:12

మళ్లీ 26వేల స్థాయికి సెన్‌సెక్స్
వరుసగా మూడో వారం లాభాల్లో సూచీలు
వారాంతపు సమీక్ష

01/03/2016 - 07:11

చెన్నై, జనవరి 2: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర శనివారం ఇక్కడ ఓ బయో-సిఎన్‌జి ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇక్కడున్న మహీంద్ర వరల్డ్ సిటీ వద్ద కార్బన్ న్యూట్రల్ ఈకోసిస్టమ్ ఏర్పాటు కోసమే ఈ ప్లాంట్. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలోగల ఈ ప్లాంట్‌లో ప్రతిరోజు ఎనిమిది టన్నుల ఆహార, వంటల వ్యర్థాలను 1,000ఎమ్3 ముడి బయోగ్యాస్‌గా మార్చనున్నారు. ఈ మేరకు ఓ ప్రకటనలో మహీంద్ర అండ్ మహీంద్ర తెలిపింది.

Pages