-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
లక్ష మంది పెట్టుబడిదారులకు లబ్ధి
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి స్పష్టీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నల్లధన సమస్యను అరికట్టేందుకు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం ఇక మీదట 50 వేల రూపాయలు దాటిన హోటల్, విదేశీ పర్యటనలు తదితర బిల్లులకు సంబంధించిన లావాదేవీల్లో పాన్ (పర్మినెంట్ యాక్సెస్ నెంబర్) సమర్పించడం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం శుక్రవారం నుంచే అమలులోకి వస్తుంది.
సెన్సెక్స్ 158, నిఫ్టీ 50 పాయింట్లు వృద్ధి
ఏడాది మొత్తంలో 5 శాతం నష్టపోయిన మార్కెట్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పేదలకు సంక్షేమ ఫలాలు, కార్మికులకు వేతన పెంపు తదితర ప్రయోజనాలు సవ్యంగా అందాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ అదనంగా 1-1.5 శాతం వృద్ధిరేటును సాధించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ భారత జిడిపి వృద్ధిరేటు 7.5 శాతంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇది మరో 1-1.5 శాతం పెరగాల్సి ఉంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నెట్ న్యూట్రాలిటీపై భారీ ఎత్తున టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్కి కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెట్ న్యూట్రాలిటీ అంశంపై అభిప్రాయ సేకరణ గడువును బుధవారం మరోమారు పెంచింది ట్రాయ్. నిజానికి బుధవారంతోనే ఈ గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ, టెలికాం రంగ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ గడువును జనవరి 7 వరకు పొడిగించింది.
మంగపేట, డిసెంబర్ 30: వరంగల్ జిల్లా మంగపేట మండలంలో బిల్ట్ కర్మాగారం మూతపడకుండా ఉండడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 కోట్ల రూపాయల చొప్పున ఏడేళ్ల పాటు ఇవ్వడానికి ముందుకు రావడంతో కర్మాగారం మళ్లీ యధావిధిగా నడుస్తుందనుకున్న నేపథ్యంలో కంపెనీ నడిపించాలంటే యాజమాన్యం కొన్ని షరతులు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ఆశలు ఆవిరయ్యాయని కార్మికులలో ఆందోళన మొదలైంది.