S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/10/2020 - 03:59

*చిత్రం...జార్ఖండ్‌లో సోమవారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రక్కును ఢీకొని ధ్వంసమైన బస్సు

03/10/2020 - 01:55

రాజేంద్రనగర్, మార్చి 9: యజమాని నిర్లక్ష్యంతో ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన నగర శివారు కాటేదాన్ పారిశ్రామికవాడలో చోటుచేసుకుంది. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. బిహార్‌కు చెందిన సూరజ్ మూడు నెలలుగా కాటేదాన్‌లోని స్వస్తిక్ ఆయిల్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఫ్యాక్టరీలోకి నీళ్లు చేరాయి.

03/10/2020 - 01:54

జీడిమెట్ల, మార్చి 9: మూడవ అంతస్తు పైనుంచి పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పైపులైన్ రోడ్డు లక్ష్మిగంగా ఎన్‌క్లేవ్‌లో నివాసముండే నితిన్ రెడ్డి కుమారుడు శ్రీహన్ రెడ్డి (6) ప్లే స్కూల్‌కి వెళ్తున్నాడు.

03/10/2020 - 01:53

నార్సింగి, మార్చి 9: హైదర్షాకోట్ మాధవినగర్ కాలనీలో ఓ మూడు సంవత్సరాల బాలుడు తప్పిపోయి రోడ్డుపై ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు చేరదసీ తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిమూసిరిప్ప గ్రామానికి చెందిన సత్తయ్య, అమృత భార్యభర్తలు, బతుకుదెరువు కోసం హైదర్షాకోట్ ప్రాంతానికి వచ్చి మాధవినగర్ కాలనీలో నివసిస్తున్నారు.

03/09/2020 - 05:02

ఏటూరునాగారం, మార్చి 8: నిషిద్ధ పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీ పామేడు ఏరియా దళ కమాండర్‌గా పనిచేస్తున్న జయమతి అలియాస్ మోతీని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో స్థానిక సీఐ పాటి నాగబాబు వివరాలు వెల్లడించారు.

03/09/2020 - 05:43

ఖైరతాబాద్/సికిందరాబాద్: రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమూల్య తండ్రి మారూతీ రావు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదయింది. తన కూతురును కులాంతర వివాహం చేసున్నాడని అల్లుడు ప్రణయ్‌ను కిరాయి ముఠాతో వ్యాపారి మారుతీ రావు పరువు హత్య చేయించిన విషయం తెలిసిందే.

03/08/2020 - 02:19

ఉప్పల్, మార్చి 7: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి బతుకులను ఛిద్రం చేస్తున్న నిషేధ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మత్తునిస్తూ ప్రాణాలను హరించే గంజాయి రవాణాపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి కొరడా ధుళిపిస్తున్నారు. ఎక్కడబడితే అక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి విక్రేతల కదలికలను పసిగడుతూ వారిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపిస్తున్నా..గంజాయి విక్రయాలు ఆగడంలేదు.

03/06/2020 - 06:25

రేణిగుంట, మార్చి 5: చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో సంచలనం సృష్టించిన బాలుడి అపహరణ సంఘటన సుఖాంతమైంది. జిల్లా పోలీసులు సవాల్‌గా తీసుకొని 24 గంటల్లో కేసును ఛేదించారు. అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి ఆ బాలుడ్ని తల్లికి అప్పగించారు. గురువారం అర్బన్ ఎస్పీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈఘటనలో కిడ్నాప్‌కు సంబంధించి ఐదుగుర్ని పోలీసులు అరెస్టు చేశామన్నారు.

03/06/2020 - 06:02

హైదరాబాద్ (నార్సింగి), మార్చి 5: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్‌రెడ్డిని గురువారం నార్సిం గి పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంట్ స మావేశాలు కొనసాగుతున్న సమయంలో రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలిసిన పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

03/06/2020 - 02:57

ముసునూరు, మార్చి 5: ప్రేమించిన వాడినే నమ్మింది... తల్లిదండ్రులను వదులుకుని పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుని ప్రియుడి ఇంటి వద్దే ఉంటున్న మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Pages