ఓటర్లు నా దేవుళ్లు : రసమయ
Published Tuesday, 22 November 2016మానకొండూర్, నవంబరు 21: ఎన్నికల్లో నాపై నమ్మకంతో ఓట్లువేసి నన్ను గెలిపించినా ఓటర్లు నాదేవుళ్లు అని వారి అభివృద్దికోసం ప్రతి క్షణం పాటుపడుతన్నాని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం మండల ఎంపిడివో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపిపి మాతంగి లింగయ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.