బైపిసి స్ట్రీమ్ కౌనె్సలింగ్ 3నుంచి
Published Wednesday, 28 September 2016హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పివి నరసింహారావువెటర్నరీ వర్శిటీలకు సంబంధించిన బైపిసి స్ట్రీం కోర్సులకు సంయుక్త కౌనె్సలింగ్ అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం జారీ చేసిన అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు మాత్రమే ఈ కౌనె్సలింగ్కు హాజరుకావడానికి అర్హులని ఆయన తెలిపారు.