కోమటిబండనుంచి హైదరాబాద్ చేరుకున్న మోదీ
Published Sunday, 7 August 2016హైదరాబాద్:మెదక్ జిల్లా కోమటిబండలో మిషన్ భగీరథ తొలిదశ పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు. ఎల్బిస్టేడియంలో జరిగే బిజెపి సభకు ఆయన రోడ్డుమార్గంలో బయలుదేరారు.