S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2020 - 20:26

వారణాసికి చెందిన ఈ బామ్మపేరు విమలా దివాన్. వయసు 82 సంవత్సరాలు. వయసులో ఉన్నప్పుడు అధ్యాపకురాలిగా చాలామంది జీవితాలను తీర్చిదిద్దింది. ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ జీవిస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ బామ్మ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చారు. పని దొరక్క పస్తులతో రోజులు గడుపుతున్న కూలీల పాలిట కాశీ అన్నపూర్ణ మారారు ఈ బామ్మ.

04/13/2020 - 20:23

గత ఏడాది ‘ఓ బేబీ’తో హిట్టుకొట్టిన సామ్ -మరోసారి అదే డైరెక్టర్‌తో మరో హిట్ కోసం సిద్ధమవుతుంది. సామ్ కోసం ఓ బేబీలో గెస్ట్‌రోల్‌తో మురిపించిన చైతూ -ఈ ప్రాజెక్టులోనూ కాస్త నిడివి ఎక్కువగా ఉండే అతిథి పాత్రలో కనిపించొచ్చన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. పెళ్లికి ముందు స్టార్ హీరోయిన్ రేంజ్‌ని ఎంజాయ్ చేసిన సామ్ -చైతూతో పెళ్లి తరువాతా ఆ రేంజ్‌ని కంటిన్యూ చేస్తూనే..

04/13/2020 - 20:21

కెరీర్ కాలిపోయిన తరువాత -కాళ్లు కడుక్కున్నా ప్రయోజనం ఉండదంటోంది అందగత్తె అనూ ఇమ్మాన్యుయేల్. తొలినాళ్లలో వేసిన తప్పటడుగులు -కెరీర్ రూట్‌నే మార్చేసిందన్న బాధతో చెప్తోన్న మాటలివి. ‘మజ్ను’కి జోడీగా టాలీవుడ్ తెరపై తొలిసారి తళుక్కుమంది అనూ బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో జోడీకట్టాక -కుర్ర హీరో రాజ్‌తరుణ్‌తో ‘కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా చేసింది.

04/13/2020 - 20:19

నాలుగైదు భాషల్లో విడుదలయ్యేవన్నీ పాన్ ఇండియా సినిమాలే అంటున్నారు కనుక -‘పుష్ప’నూ అదే రేంజ్‌లో విడుదల చేసే ఆలోచన చేశారు మేకర్లు. అందుకే ఫస్ట్‌లుక్ విడుదల టైంలోనే ఐదు భాషల్లో సినిమా విడుదల చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ విషయంలో దర్శకుడు సుకుమార్ ముందునుంచీ ‘హై థాట్’తోనే ఉన్నాడు. అందుకే -బోర్డులోకి హై ప్రొఫైల్డ్ ఆర్టిస్టుల్నే ఎంపిక చేస్తున్నాడన్న మాట వినిపిస్తోంది.

04/13/2020 - 20:03

ఆరేళ్ల క్రితం నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం -కార్తికేయ. చిన్న సినిమాగా థియేటర్లకొచ్చినా -డివోషన్, ఎమోషన్‌కు థ్రిల్లైపోయిన ఆడియన్స్ పెద్ద సినిమా విజయాన్ని కట్టబెట్టారు. సో, కెరీర్ క్రైసిస్ ఎదురైన ప్రతిసారీ -నిఖిల్ ముందుకు కార్తికేయ సీక్వెల్ చర్చ వస్తూనే ఉండేది. ఎలాగైతేనేం మొత్తానికి -కార్తికేయ సీక్వెల్‌కు బీజం కొద్దిరోజుల కిందటే పడింది.

03/23/2020 - 06:41

ఈ చిన్న యుద్ధానికే తాను విపరీతమైన పన్నులు వేసి, ప్రజల్ని పిండి, అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ప్రజల్ని ఇంకా పిండేందుకైనా వారి దగ్గర ఏమీ లేదని తెలుసు. అసలు ప్రాచ్య దేశాల యుద్ధమే మానుకోమనే ప్రజాభిప్రాయం తనకు అడ్డంకి కావచ్చు. ఈ సమస్య తేలుతే, తన ఏక ఛత్రాధిపత్యం తథ్యమైనట్టే!

03/23/2020 - 06:37

హైదరాబాద్, మార్చి 22: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు కోటిన్నర జనాభా అలరారుతున్న హైదరాబాద్ మహానగరం మూగబోయింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలకడం విశేషం. పేద, మధ్య తరగతి, ధనిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంటికే పరిమితమయ్యారు.

03/23/2020 - 06:31

నెల్లూరు, మార్చి 22 : కోవిడ్-19 (కరోనా వైరస్)ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఈ స్వీయ నిర్బంధం కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు.

03/23/2020 - 06:29

పిఠాపురం, మార్చి 22: ఒక పక్క కరోనా మహమ్మారికి అందరూ వణికిపోతుంటే పిఠాపురంలో ఓ కుటుంబం విదేశాల నుండి వచ్చిన వధూవరులకు వివాహం జరిపించడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అధికారులు రంగప్రవేశం చేయడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

,
03/23/2020 - 06:27

కర్నూలు/అనంతపురం/కడప, మార్చి 22: కరోనా (కొవిడ్-19)వైరస్ ప్రస్తుతం దేశంలో 2వ దశలో వుందని, ఈ వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు.

Pages