S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ భవనం ప్రాంగణంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణిని అసెంబ్లీ మార్షల్స్ గెంటివేశారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును కించపరుస్తూ మాట్లాడరనే ఆరోపణలపై స్పీకర్ ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. ఈమేరకు ఇవాళ ఆమె అసెంబ్లీకి రావడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్తో రోజా వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వం ఇవాళ 5బిల్లులు ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయల అభివృద్ధి సవరణ బిల్లు, విద్యుత్ సుంకం బిల్లు, నౌకాశ్రయాల అభివృద్ధిపై మ్యారీటైమ్ బోర్డు బిల్లు, విలువ ఆధారిత పన్ను, విదేశీ మద్యం సవరణ బిల్లులను ప్రభుత్వం స్పీకర్ అనుమతితో సభలో ప్రవేశ పెట్టింది. వైకాపా సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ : నేడు రాష్ర్ట వ్యాప్తంగా కేబుల్ టివి కనెక్షన్ నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఎంఎస్ఒల, అపరేటర్ల జెఎసి ప్రకటించింది. కార్పొరేట్ టివి మీడియా అరాచకాలకు నిరసనగా కేబుల్ టివి ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. 19న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
గుంటూరు : మూడేళ్లలో మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జేపీ.నడ్డా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నడ్డా ప్రసంగించారు. 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,618 కోట్ల పెట్టుబడితో ఎయిమ్స్ నిర్మిస్తామని చెప్పారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సస్పెన్షన్ అంశంపై గందరగోళం కొనసాగింది. దానికితోడు రోజును అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అటకాయించడంతో జరిగిన ఘటనలో రోజా కిందపడి గాయపడ్డారు. దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూడా వైసిపి సభ్యులు సభలో తీవ్ర ఆందోళన చేశారు.
* అధిక వడ్డీలతో ఫైనాన్సియర్లు ...
* భారీ లాభాలతో చిట్టీల నిర్వాహకులు ...
* సికిందరాబాద్ - శ్రీకాకుళం రోడ్డు
* శ్రీకాకుళం రోడ్డు - తిరుపతి సూపర్ఫాస్ట్ రైళ్లు
* కాల్మనీ చర్చను పక్కదారి పట్టించే ఎత్తుగడ
* అంబేద్కర్ పేరునూ వాడుకుంటున్నారు
* వైకాపా నిరసన ప్రదర్శన
* కాల్మనీ బాధితులకు తెలుగుదేశం భరోసా
* నగరంలో ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు