S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 07:32

మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అగాధం: జనంలో అయోమయం

12/19/2015 - 07:31

*డ్వాక్రా సంఘాలకు సిసి రోడ్ల నిర్మాణ బాధ్యతలు *కాంట్రాక్టు పనులపై శిక్షణకు ఏర్పాట్లు

12/19/2015 - 07:29

* టిటిడి ఈవో డాక్టర్ డి సాంబశివరావు వెల్లడి

12/19/2015 - 07:28

* ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే నా బిడ్డను బలిగొంది: తల్లిదండ్రుల ఆరోపణ

12/19/2015 - 07:27

తిరుమల, డిసెంబర్ 18: తిరుమల పుణ్యక్షేత్రంలో వడ్డీ పేరుతో తమ దుకాణాన్ని స్వాధీనం చేసుకున్నారని ఓ వృద్ధ దంపతులు శుక్రవారం డి ఎస్‌పిని ఆశ్రయించారు. గతంలో తిరుమలలో నివశించి ప్రస్తుతం తిరుపతిలో నివాసముంటున్న గణేష్ (60) దంపతులు స్థానికంగా పండ్ల వ్యాపారం చేసుకొని జీవించేవారు.

12/19/2015 - 07:27

* వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక
పెద్దదిక్కును పోగొట్టుకున్నాం
* డిఎస్‌పిని ఆశ్రయించిన తల్లీ, కుమార్తెలు
* మదనపల్లెలో హడలిపోతున్న వడ్డీ వ్యాపారులు

12/19/2015 - 07:13

భద్రాచలం, డిసెంబర్ 18: ఖమ్మం జిల్లా భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి శుక్రవారం బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. కల్యాణ మండప వేదిక వద్ద భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు.

12/19/2015 - 07:11

విశాఖపట్నం, డిసెంబర్ 18: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. విశాఖ ఏజెన్సీలోని ముంచింగిపుట్, పెదబయలు మండలాల్లో స్వరూపానందేంద్ర శుక్రవారం పర్యటించి, అక్కడి గిరిజనులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసి, వారితో మాట్లాడారు. పురాణ పురుషులైన రాముడు, హనుమంతుడు వంటి వారు సంచరించిన ప్రదేశాలు ఈ అటవీ ప్రాంతాలు అని అన్నారు.

12/19/2015 - 07:10

జనగామ టౌన్, డిసెంబర్ 18: ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే ఐదు మాసాల్లో జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు తాగునీరు అందించాలని డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

12/19/2015 - 07:09

లీగల్ (కరీంనగర్), డిసెంబర్ 18: నగరంలోని కెన్‌క్రెస్ట్ విద్యాసంస్థల అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్య కేసులో ఆయన భార్య గోమతి ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రధాన నిందితుడైన ఎఎస్‌ఐ మోహన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులైన సింగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సింగిరెడ్డి జితేందర్ రెడ్డి, సిఐడి కానిస్టేబుల్ కెక్కెర్ల పర్శరాములు, అకౌంటెంట్ జ్ఞానేశ్వర్, సర్ధార్ పర్మిందర్ సింగ్, ముల్కల హరీ

Pages