-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
దేవరకొండ, మార్చి 3: దేవరకొండ మండలం ముదిగొండ గ్రామపంచాయతీ పరిధి లోని రత్యాతండాకు చెందిన జఠావత్ సరోజ, శ్రీను దంపతులకు మూడో కాన్పులో జన్మించిన ఆడశిశువు కనిపించకుండా పోయిందని ఈ విషయమై విచారణ జరపాలని కోరుతూ దేవరకొండ సీడీపీవో సక్కుబాయి శనివారం దేవరకొండ పోలీస్స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు సంబంధించి సీ ఐ ఎంజీ ఎస్ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ముంబయి, మార్చి 3: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 12.7వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహెల్ చోక్సీలపై ప్రత్యేక కోర్టు నాన్ బెయిల్బుల్ వారెంట్లు జారీ చేసింది.
పెదపూడి, మార్చి 3: పెదపూడి పోలీస్టేషన్లో వైసీపీ మండల కార్యదర్శి పెంకే చిన ఏకాశి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మండలంలో కలకలం సృష్టించింది.
హయత్నగర్, మార్చి 3: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామానికి చెందిన బుర్ర లోకేష్(19), వనస్థలిపురానికి చెందిన వైష్ణవి(21).. కొత్తగూడెంలోని విజ్ఞాన్ కళాశాలలో లోకేష్ ఫార్మసీ మొదటి సంవత్సరం, వైష్ణవి బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
షాద్నగర్, మార్చి 3: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాటన్ మిల్లులో పత్తి దగ్ధమైన సంఘటన షాద్నగర్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. శనివారం తెల్లవారు జామున షాద్నగర్ పురపాలక సంఘం పరిధిలోని సోలీపూర్ గ్రామ శివారులో గౌరవ్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పత్తి పూర్తిగా దగ్ధమైపోయింది.
విశాఖపట్నం, మార్చి 3: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సంచలన దాడులకు శ్రీకారం చుట్టింది. అక్రమాస్తులు కూడగట్టారన్న సమాచారంతో నగర పరిధిలోని ముగ్గురు ప్రభుత్వోద్యోగుల ఇళ్లపై శనివారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నగరంలో రెవెన్యూ, మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగాల్లో పనిచేస్తున్న ముగ్గురు కిందిస్థాయి ఉద్యోగుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.
తెనాలి, మార్చి 3: బెంగళూరు నుండి కాకినాడ వెళుతున్న శేషాద్రి ఎక్స్ప్రెస్లో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న ముఠాగుట్టును గుంటూరు జిల్లా తెనాలి రైల్వేపోలీసులు రట్టుచేశారు. రైల్వే ఎస్పీ కెవి మోహనరావు కథనం ప్రకారం..
ఆత్రేయపురం, మార్చి 3: బంధువుల ఇంటికి వచ్చి తిరిగి స్వగ్రామానికి పయనమైన ఓ కుటుంబం కనిపించకపోవడంపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు అందింది.
రాజంపేట/రాజంపేట రూరల్, మార్చి 3:గత నెల 19వ తేది రాత్రి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న పాలేటి సోముసాయి (21)ని అదే కళాశాలకు చెందిన సిరిగరాజు వంశీకృష్ణ అలియాస్ వంశీ హత్యచేసిన విషయం విదితమే. వివరాలిలావున్నాయి. శనివారం రాజంపేట అర్భన్ పోలీస్స్టేషన్లో సోముసాయి హత్యాకేసులో నిందితులను అరెస్టుచేశారు.
నక్కపల్లి, మార్చి 2: ఇక్కడి రెల్లి కాలనీలో పెళ్లికుమార్తె ఇంటి వద్ద వివాహ విందు కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన గొడల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.