S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/12/2016 - 07:48

బ్యాంకులు కిటకిట..
కరెన్సీకి కటకట

ఎటిఎంల ముందు వేలాదిగా బారులు చాలాచోట్ల తెరుచుకోని ఎటిఎంలు
కొత్త 500 నోటు జాడే లేదు 2వేల నోటుతో దిక్కుతోచని జనం
చెల్లింపులకు 14వరకూ పాత నోట్లే మరో రెండు రోజులు ‘నో’టోల్
కేంద్ర నిర్ణయంతో స్వల్ప ఊరట కావాల్సినంత క్యాష్: ఆర్‌బిఐ భరోసా

11/12/2016 - 08:12

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలు, ధనవంతుల కోసం పని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పార్లమెంటు వీధిలోని ఎస్‌బిఐ శాఖకు వెళ్లి నాలుగు వేల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకునేందుకు క్యూలో నిలబడి సంచలనం సృష్టించారు.

11/12/2016 - 07:44

న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రవేశ పన్ను విషయంలో రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనం కలిగించే తీర్పును సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం వెలువరించింది. తమ ప్రాంతంలోకి వచ్చే వస్తువులపై ప్రవేశ పన్ను విధించే హక్కు, అధికారం రాష్ట్రాలకు ఉందని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఇందుకు సంబంధించి రాష్ట్రాలు ఇప్పటికే చేపట్టిన శాసనాలు రాజ్యాంగ బద్ధమేనని ఉద్ఘాటించింది.

11/11/2016 - 07:40

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విద్యా, వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విజన్‌ను రూపొందించుకుని ముందు కు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

11/11/2016 - 07:10

న్యూఢిల్లీ/ ముంబయి, నవంబర్ 10: దేశవ్యాప్తంగా గురువారం బ్యాంకులు పాత కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి వచ్చిన వేలాది మంది ప్రజలతో కిటకిటలాడాయి. ఏ బ్యాంకు శాఖ వద్ద చూసినా పొడవైన క్యూలైన్లలో నిలబడి ఉన్న ప్రజలే కనిపించారు. దేశవ్యాప్తంగా ప్రజలు తమకు దగ్గరగా ఉన్న బ్యాంకుల బ్రాంచీలకు తరలిరావడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

11/11/2016 - 07:09

న్యూఢిల్లీ/ చెన్నై, నవంబర్ 10: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్ల చలామణిని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుసహా వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానంతోపాటు మద్రాసు, బొంబాయి హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టులో దాఖలయిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం గురువారం కేవియట్‌ను దాఖలు చేసింది.

11/11/2016 - 07:08

న్యూఢిల్లీ, నవంబర్ 10: అవినీతి రహితమైన బలమైన భారత దేశాన్ని నిర్మించడంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ గురువారంనాడు పునరుద్ఘాటించారు. 500, 1000 రూపాయల నోట్ల చెలామణీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలను తిప్పికొట్టారు.

11/11/2016 - 07:07

న్యూఢిల్లీ, నవంబర్ 10: సట్లెజ్- యమునా నదుల సంధాన కాలువ నిర్మాణ విషయంలో పంజాబ్ ప్రభుత్వానికి తీవ్ర విఘాతం కలిగింది. ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటూ 2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

11/11/2016 - 07:05

న్యూఢిల్లీ, నవంబర్ 10: రెండు పెద్ద కరెన్సీ నోట్ల చలామణిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈ చర్య దీర్ఘకాలంలో ‘ఆర్థిక ఉగ్రవాదాని’కి వ్యతిరేకంగా పోరాడటంలో, నల్లధనాన్ని ‘విద్రోహ కార్యకలాపాల’కు వినియోగించడాన్ని నియంత్రించడంలో దోహదపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సుజాతా మెహతా అన్నారు.

11/11/2016 - 07:04

ఇస్లామాబాద్, నవంబర్ 10: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతోనే ఆయన భారత్‌కు అనుకూలంగా తన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తారేమోనని పాకిస్తాన్ భయపడుతోందని విశే్లషకులు అంటున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో చారిత్రక మిత్రపక్షాలైన పాకిస్తాన్, అమెరికా మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతినడం తెలిసిందే.

Pages