‘గ్రీవెన్స్’ వినతులు సత్వరమే పరిష్కరిస్తాం
Published Tuesday, 20 September 2016శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 19: జిల్లా కలెక్టర్ ‘గ్రీవెన్స్’కు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరిస్తామని జెసి పి.రజనీకాంతారావు హామీనిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ‘గ్రీవెన్స్’లో అర్జీదారుల నుండి జెసి-2 వినతులు స్వీకరించారు.