-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 11: గ్యాంగ్స్టర్ నరుూం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు ప్రశ్నించారు. నరుూం ఎన్కౌంటర్ సమయంలో పలు స్థావరాల్లో చేసిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం దొరికిందని ‘సిట్’ అధికారులు తెలిపారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గుర్తు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ తదితర విషయాలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేయాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వానికి, విపక్షానికీ కోరింది.
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ రాష్ట్ర సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ ఆఫీసర్స్, క్యాంటీన్ ఇన్చార్జిలతో ఐజి (వెల్ఫేర్) సౌమ్యమిశ్రా సమావేశమయ్యారు. బుధవారం డిజిపి కార్యాలయ సమావేశ మందిరంలో జిఎస్టిపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, పోలీస్ క్యాంటీన్లు జిఎస్టిని అమలుచేయడం లేదని, జిఎస్టిపై అవగాహన పెంచుకుని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
కారులో ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఫోన్లో కెసిఆర్ పరామర్శ
సూర్యాపేట వద్ద 400 కెవి సబ్స్టేషన్ నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్
ఎన్ని జన్మలెత్తినా.. సిద్దిపేట నాకు శక్తిపీఠం
ఏపీ, బెంగాల్తప్ప అన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు విపక్షాల పన్నాగాలను తిప్పికొడుతున్న హరీశ్
ఈశాన్యంలో రంగనాయక్సాగర్ మనకు వరం
ప్రపంచంలోనే వ్యవసాయంలో మనం అగ్రగ్రామి రైతులను సంఘటితం చేయడమే నా ధ్యేయం చివరి క్షణంవరకు సిద్దిపేట అభివృద్ధికి కృషి