-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
చీరెలపై చిల్లర రాజకీయం చేసిన వారికి బుద్ధి చెప్పండి
పవర్లూం కార్మికులకు రూ.15 వేల వేతనం కల్పిస్తాం
ఆకు పచ్చ, చిరునవ్వుల తెలంగాణ రావాలి
సిరిసిల్ల బహిరంగ సభలో సిఎం కెసిఆర్
దామరచర్ల, అక్టోబర్ 11: గేదెలు కాసేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు గుంత లో పడి మునిగి చనిపోయిన సంఘటన బుధవా రం నల్లగొండ జిల్లా మండలంలోని వాచ్యాతండా గ్రామంలో చోటుచేసుకుంది. వాడపల్లి ఎస్ఐ రామన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం...
చేపపిల్లల మృతిపై సమగ్ర విచారణకు స్వస్తి
ఆరు లక్షల నష్ట పరిహారంతో సరిపెట్టిన అధికారులు
ఏడుగురికి తీవ్ర గాయాలు
సహాయక చర్యలను
సమీక్షించిన కలెక్టర్ కణ్ణన్
ఘాటు విమర్శలతో సభ గందరగోళం
పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్వార్
జనగామ టౌన్, అక్టోబర్ 11: గత మూడేళ్లుగా తెలంగాణలో సాధించిన అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ అవాస్తవ ఆరోపణలు చేస్తోం దని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. జనగామలో రూ. 45కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణ పనులకు బుధవారం డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు.
దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కెసిఆర్
తాగు, సాగునీరు అందించడమే సిఎం స్వప్నం
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రపంచంలో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి నవంబరులో జరగనున్న కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు-2017 దోహదపడుతుందని తెలంగాణ శాసన స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు సన్నాహక సమావేశంలో మధుసూధనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: 2016 ఖరీఫ్ పంటలకు సంబంధించి బీమాను అక్టోబర్ 13 లోగా పూర్తిగా చెల్లించాలని వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి బీమా కంపెనీల అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.