S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/20/2016 - 04:43

మహిళా వివక్ష మత ఛాందసవాదులకు వెన్నతో పెట్టిన విద్య.

07/20/2016 - 04:41

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి 3కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది2అన్న చందాన మారింది. ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అంపశయ్యమీద వున్నాయి. ఇందుకు కారణాలను విశే్లషించడం వృధా ప్రయాస తప్ప ఎటువం టి ప్రయోజనం ఉండదు.

07/20/2016 - 04:40

టర్కీ ప్రభుత్వంపై జరిగిన ఇటీవలి తిరుగుబాటు, గతంలో జరిగిన వాటి మాదిరిది కాదు. కాకపోతే ప్రస్తుత దేశాధ్యక్షుడు రీసిప్ తయ్యిప్ ఎర్డొగాన్‌కు ఒక హెచ్చరిక! తానొక 21వ శతాబ్దపు ఆధునిక అటుటుర్క్‌గా భావించుకుంటూ, అనుసరిస్తున్న అహంకార పూరిత వ్యవహారశైలి కారణంగా ఆయన వ్యతిరేకుల సంఖ్య తానూహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాల్లో ఒక వర్గం ఆయన పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది.

07/20/2016 - 04:37

మన వైద్యులలో అధిక శాతానికి వైద్య వృత్తిని సాగించే అర్హతలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించడం ఆశ్చర్యకరం కాదు. నకిలీ వైద్యుల గుట్టు నిరంతరం రట్టు అవుతూనే ఉంది. ఈ రట్టవుతున్న వాస్తవాలను ఆరోగ్య సంస్థ కూడా గుర్తించింది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం దేశంలో అల్లోపతి డాక్టర్లుగా సేవ చేస్తున్నవారిలో ముప్పయి ఒక్కశాతం కేవలం పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నారట.

07/20/2016 - 03:17

కడెం, జూలై 19: కడెం మండలంలోని పాండ్వాపూర్ గ్రామ సమీపంలోగల గత అటవీ భూమిలో గత 25 సంవత్సరాల ను ండి పాండ్వాపూర్,గోండుగూడెం గ్రామానికి చెందిన దాదాపు 25 గిరిజన కుటుంబాలు సర్వే నంబర్ 111గల భూముల్లో సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.

07/20/2016 - 03:16

తిర్యాణి, జూలై 19: జోడేఘాట్‌తో కూడిన కొమురంభీం జిల్లా సాధన కోసం ఈనెల 21న ఛలో జోడేఘాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు గెడెం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సోయం ఇందూరాంలు తెలిపారు.

07/20/2016 - 03:16

ఇచ్చోడ, జూలై 19: రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చేపట్టిన చెరువుల పునరుద్దరణ పనులు సత్పలితాలను ఇస్తున్నాయి. ఇటీవల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఈ చెరువులలో నీరు చేరి నిండుకుండలా తలపిస్తున్నా యి. మండలంలోని ఎల్లమ్మకుంట, గే ర్జం, సిరిచెల్మ, సిరికొండ గ్రామాలలో చెరువులకు పునరుద్దరణ పనులు చేపట్టారు.

07/20/2016 - 03:15

ఆదిలాబాద్ రూరల్, జూలై 19: విద్యార్థి దశలోనే హరితహారం ప్రాధాన్యతను తెలుసుకోవడం భావితరాలకు మేలు జరుగుతుందని, విద్యార్థులు మొక్కలు నా టే కార్యక్రమంలో ముందుండాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. మ ంగళవారం గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది జిల్లాపరిషత్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి హరితహారం కార్యక్రమంలో ఎస్పీ పాఠశాల ప్రాంగణంలో 200 మొక్కలు నాటారు.

07/20/2016 - 03:15

కడెం, జూలై 19: ఆదిలాబాద్ జిల్లాలోని అతిపెద్దదైన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టును మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ఎస్‌డిఎస్ ఐటి సైట్ డ్యామ్ సేఫ్టీ తనిఖీ కమిటి బృంధం సభ్యులు కె.సత్యనారాయణరెడ్డి, ఇంజనీరింగ్ ఛీఫ్ రిటైర్డ్ డ్యామ్ సేఫ్టీ కమిటి మెంబర్, రిటైర్డ్ సిఈ మెకానికల్ సురేష్‌వార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసులు, డ్యామ్ సేఫ్టీడివిజన్ సభ్యులు వేణుగోపాల్, కమిటి సభ్యులు జెఈ అమృత్, జెఈ శ్రీ

07/20/2016 - 03:14

మంచిర్యాల అర్బన్, జూలై 19: లక్ష్యానికి మించి మొక్క లు నాటి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులకు రాష్ట్ర దేవాదా య శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. మంగళవా రం పట్టణంలోని ఐటిఐ కళాశాల, 29వ వార్డు, ఐబి గెస్ట్ హౌజ్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఆగస్టు చివరి నాటికి పూర్తిస్థాయిలో మొక్కలు నాటి హరిత ఆదిలాబాద్‌గా రూపుదిద్దుకునేలా చూడాలని సూచించారు.

Pages