-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, డిసెంబర్ 14: సత్వర సాగునీటి ప్రయోజన పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయటంతో పాటు రాష్ట్రానికి కావలసిన కేంద్ర సహాయం త్వరితగతిన అందేలా ఇంజనీర్లు కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
రాజమహేంద్రవరం, డిసెంబర్ 14: రద్దయిన పెద్ద కరెన్సీ నోట్లకు ఇక కాలం చెల్లబోతోంది... మరో పదిహేను రోజులు మాత్రమే గడువుమాత్రమే ఉండటంతో తమ వద్ద ఉన్న సొమ్మును మార్చుకోవడానికి సామాన్యులు పడుతున్న కష్టం వర్ణనాతీతంగా వుంది. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోలేక సొమ్మసిల్లిపడిపోతున్నారు. కరెన్సీ కష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పలేదు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 14: దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక డిజిటల్ రావాదేవీలపై దృష్టి కేంద్రీకరించామని డిజిపి సాంబశివరావు చెప్పారు.
విశాఖపట్నం, డిసెంబర్ 14: వినడానికి చిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. మదర్స్డే, ఫాదర్స్డే, వరల్డ్ హెల్త్డే, తాజాగా యోగా డే మాదిరి ప్రపంచ కోతుల దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా వింతే. ప్రపంచంలో పలు రకాల దినోత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న మానవాళి కోతుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఎందుకు కేటాయించకూడదు అనుకుందో ఏమో.
గుంటూరు, డిసెంబర్ 14: ప్రభుత్వ అధికారులు, బ్యాంకు సిబ్బంది బాధ్యతాయుతమైన పనితీరుతో ప్రజల్లో విశ్వాసం పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యాంకర్లు, జిల్లా కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులతో బుధవారం తన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు పెంచడంలో ప్రతి ఒక్కరూ యథాశక్తి సహకరించాలని కోరారు.
విజయవాడ, డిసెంబర్ 14: సిఆర్డిఎ పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్రోడ్ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అంతర్, బాహ్య వలయ రహదారులు ఉండాలని చెప్పారు.
సబ్బవరం, డిసెంబర్ 13: రాష్ట్రంలో పంచాయతీ రాజ్ సంస్థలకు నిర్వహించే ఎన్నికలను మూడంచెల పద్థతిలో నిర్వహించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
విజయవాడ : అమ్మవారి భవానీ దీక్షల విరమణ సూచకంగా మంగళవారం సాయంత్రం నగరంలోని సత్యనారాయణపురం శివరామకృష్ణ క్షేత్రం నుండి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఇవో ఎ సూర్యకుమారి ఈ ఊరేగింపును ప్రారంభించారు. ప్రధాన సెంటర్ల ద్వారా సాగిన కలశజ్యోతుల ఊరేగింపు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకుంది.
ప్రత్తిపాడు, డిసెంబర్ 13: భూమాత సంరక్షణకు భావితరాలు నడుం బిగించాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. గుంటూరుకు సమీపంలోని విశ్వగురుపీఠంలో మంగళవారం దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘్భమాత సంరక్షణలో మేధావుల పాత్ర’ అనే అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
విజయవాడ, డిసెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డయాఫ్రమ్ వాల్ పనులను జనవరి 7 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రను పదిలంగా కాపాడుకునేందుకు వీలుగా డాక్యుమెంటరీగా చిత్రీకరించాలని ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులపై మంగళవారం ఆయన వర్చ్యువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.