-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి, నవంబర్ 20 : ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యసేవలు అమోఘమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా కొనియాడారు. అనంతపురం జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఆదివారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
అనంతపురం, నవంబర్ 20 : అనంతపురం నగరంలో ఆదివారం అధికారులు రోడ్ల విస్తరణకు పూనుకోగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కోన శశిధర్ సూచనలతో నగరపాలక సిబ్బంది పోలీసుల సహాయంతో నగరంలోని తిలక్రోడ్డులో ఆక్రమిత స్థలాల్లోని భవనాలను కూలదోసేందుకు యత్నించారు. దీంతో స్థానికులు జెసిబిని అడ్డుకుని ఆందోళనకు దిగారు.
రాజవొమ్మంగి, నవంబర్ 20: అనారోగ్యంతో బాధపడుతూ రూ.2వేల నోటుకు చిల్లర దొరకక సమయానికి వైద్యశాలకు వెళ్లకపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఉదంతమిది. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన నెల్లూరి కృష్ణ (46) ఆస్మా రోగంతో బాధపపడుతూ ఆసుపత్రికి వెళ్లేందుకు చిల్లర దొరకక ఆదివారం సాయంత్రం మృతిచెందాడు.
విజయవాడ, నవంబర్ 20: చౌక ధరల దుకాణాలకు వెళ్లి, సరకులను తీసుకువెళ్లలేని వారి కోసం అమలు చేస్తున్న మీ ఇంటికి మీ రేషన్ పథకం ఆశించిన ఫలితాలను ఇస్తున్నది. రాష్ట్రంలో 57 వేల మంది ఈ పథకం కింద లబ్ధిపొందుతున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించింది. సరకుల ప పంపిణీలో జరుగున్న అక్రమాలకు తెరదించేందుకు ఇ-పోస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
రామభద్రపురం, నవంబర్ 20: విజయనగరం జిల్లా, రామభద్రపురం మండల కేంద్రంలోగల బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. ఎస్ఐ డిడి నాయుడు అందించిన వివరాలివి. ఒడిశా రాష్ట్రం నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బోల్తాపడింది.
తిరుపతి, నవంబర్ 20: తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఆదివారం కార్తీక వనభోజనం ఘనంగా జరిగింది. సర్వాలంకరణ భూషితుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై కొలువుదీరి ముందుభాగాన కదులుతుంటే, వెనుక పల్లకిపై శ్రీదేవి, భూదేవిలు మందగమనంతో స్వామిని అనుసరించారు. వాహన మండపం నుంచి బయలుదేరిన స్వామిని భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పార్వేటి మండపం వద్దకు తీసుకువచ్చారు.
గుంటూరు, నవంబర్ 20: రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి మరోసారి స్విస్ ఛాలెంజితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని సవాల్చేస్తూ హైకోర్టులో ఆదిత్య హౌసింగ్ ఇన్ఫ్రా సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదోపవాదాలు ముగిసిన అనంతరం ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.
పినపాక, నవంబర్ 20: అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన ఆదివారం మండల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుగినేపల్లి పంచాయతీ చేగరిసెల గ్రామంలో జరిగింది.
సబ్బవరం, నవంబర్ 20: విశాఖపట్నం జిల్లాలో సుమారు ఆరు కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను దొంగలు అపహరించుకుపోయారు. సబ్బవరం మండలం, దేవీపురం సమీపంలోని భీశెట్టినగర్ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానిక ఎస్ఐ తోట మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివి.
చిత్రం.. ముఖ్యమంత్రి పాల్గొన్న డ్వాక్రా సదస్సును ట్యాబ్ల ద్వారా చిత్రీకరిస్తున్న వెలుగు సిబ్బంది