-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, ఏప్రిల్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) లాభాలు మదుపరులను కొనుగోళ్ల దిశగా నడిపించాయి. ఫలితంగా సూచీలు పరుగులు పెట్టగా, మూడు వారాల గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఆల్టైమ్ హైకి చేరింది.
బెంగళూరు, ఏప్రిల్ 25: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన విప్రో ఏకీకృత లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 2,267 కోట్ల రూపాయలుగానే నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 2,257.3 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి వృద్ధి స్వల్పంగానే తేలింది. పట్టుమని 10 కోట్ల రూపాయలు కూడా లాభం పెరగలేదు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు అవకాశాలు మెరుగయ్యాయి. కోల్కతాకు చెందిన వెస్ట్కోస్ట్ పేపర్ మిల్ లిమిటెడ్ సిర్పూర్ మిల్లును పునరుద్ధరించేందుకు ఆసక్తి చూపించింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధికారుల బృందం మంగళవారం కోల్కతాలో వెస్ట్కోస్ట్ కంపెనీ ఎండి, చైర్మన్ ఎస్కె బంగూర్ను కలిసి పునరుద్ధరణపై ప్రాథమికంగా చర్చించారు.
వేటమామిడిలో ఉత్పత్తి పునఃప్రారంభం
శరవేగంగా ‘పింజరకొండ’ పనులు
త్వరలో మిట్లపాలెం నిర్మాణం
కరీంనగర్, ఏప్రిల్ 25: ప్రచండ భానుడి భగభగలకు పౌల్ట్రీ రంగం విలవిలలాడుతోంది. దంచికొడుతున్న ఎండలతో బ్రాయిలర్ కోళ్లు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. సూరీడు కురిపిస్తున్న నిప్పుల వేడి తాళలేక తలలు వాల్చేస్తున్నాయి. ఎండ తీవ్రతతో నిత్యం పదుల సంఖ్యలో కోళ్లు చనిపోతుండడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఒక్కో షేర్కు 15 రూపాయల మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది టిటికె ప్రెస్టీజ్. ఈ మేరకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని సోమవారం స్పష్టం చేసింది. ‘సోమవారం జరిగిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఒక్కో షేర్కు 15 రూపాయల మధ్యంతర డివిడెండ్ను ఆమోదించారు.’ అని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు టిటికె ప్రెస్టీజ్ తెలియజేసింది.
ముంబయి/న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దాదాపు 6 వారాల్లో తొలిసారిగా భారీ లాభాలను అందుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 290.54 పాయింట్లు పుంజుకుని 29,655.84 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 98.55 పాయింట్లు ఎగబాకి 9,217.95 వద్ద స్థిరపడింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో రికార్డు స్థాయిలో 8,046 కోట్ల రూపాయలుగా నమోదైంది. పెట్రోకెమికల్స్ వ్యాపారం నుంచి అందుకున్న భారీ ఆదాయం సంస్థ లాభాలను పెంచింది. చమురుశుద్ధి విభాగంలోనూ మిగులు ఎనిమిదేళ్ల గరిష్ఠాన్ని తాకడం కలిసొచ్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 24: ‘రాజకీయాల్లోకి వెళ్ళాలన్న కోరిక లేదు...హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గానే కొనసాగుతా’ అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణి స్పష్టం చేశారు. 2022 సంవత్సరం నాటికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాన్ని 6 వేల కోట్ల రూపాయలకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ఆమె చెప్పారు.