S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

12/22/2015 - 04:48

పార్లమెంటును బలి తీసుకుంటున్న రెండు సంఘటనలు రాజకీయ నాయకుల కనపడని అవినీతికి అద్దం పడుతున్నాయి. అవినీతికి సంబంధించిన ఆరోపణలను కోర్టులో తేల్చుకోవాలి కానీ ఇలా పార్లమెంటును స్తంభింపజేయటం రాజకీయ పార్టీలకు ఎంత మాత్రం తగదు. పార్టీ రాజకీయాలకు మరోసారి పార్లమెంటు సమావేశాలు బలికావడం దురదృష్టకరం. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు.

12/17/2015 - 04:58

కరిమేఘం- అన్నది ఒక వన్యమృగం. ఈ కరిమేఘాన్ని ‘ముళ్లపంది’ అని ‘ఏడుపంది’ అని ‘ఒంటరికాడు’అని కూడ అంటున్నారు. సాధు జంతువైన ఈ కరిమేఘం ‘ఆత్మరక్షణ’ విషయంలో మా త్రం అమిత జాగరూకతతో మెలగుతోంది. అప్పుడప్పుడప్పుడు ‘పంటల’ను భోంచేసి పోతుంది కనుక కరిమేఘానికి ‘పంది’అన్న అపవాదు ఏర్పడి ఉంది!

12/15/2015 - 03:01

నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వివాదంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయటం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం తప్పు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యల మూలంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో తమను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించటం గర్హనీయం.

12/07/2015 - 23:47

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగుతున్నందుకు అధికార, ప్రతిపక్షాలను రెం డింటిని అభినందించవలసిందే. పార్లమెంటు సమావేశాలు పార్టీ రాజకీయాలకు బలి కాకపోతే దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై అర్థవంతమైన చర్చ జరుగుతుంది, సభ్యులు తమ ప్రాంతంతోపాటు దేశానికి సంబంధించిన పలు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారనేందుకు శీతాకాల సమావేశాలు ప్రబల నిదర్శనం.

12/01/2015 - 05:12

ప్రతిపక్షంతో కలిసి పని చేస్తేనే పార్లమెంటు సజావుగా కొనసాగుతుందనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నందుకు సంతోషించాలి. ప్రతిపక్షంతోపాటు స్వపక్షాన్ని కూడా కలుపుకుని పని చేయాలనే జ్ఞానోదయం కూడా కలిగితే బాగుంటుంది. ప్రతిపక్షంతో కలిసి పని చేయనందుకే గత పదహారు నెలల్లో జరిగిన పార్లమెంటు సమావేశాలు కొట్టుకుపోయాయి.

11/24/2015 - 05:48

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ గుణపాఠం నేర్పించిన ప్రతిపక్షం విజయగర్వంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయకూడదు. ఈ నెల 26 తేదీ నుండి ప్రారంభమవుతున్న శీతాకాల సమావేశాలలోనైనా దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేతుబద్దమైన చర్చ జరిపి పరిష్కారాలు కనుగొనేందుకు అధికార, ప్రతిపక్షాలు చిత్తశుద్దితో ప్రయత్నించాలి.

Pages