S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తరాయణం
‘జాతిపిత’ మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలంగా నిర్వహిస్తోంది. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన ఘన చరిత్ర గురించి ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ఆశయాలను ప్రచారం చేయడం ద్వారా నేటి తరానికి, రాబోయే తరాలకు గాంధీ సిద్ధాంతాలు ఆదర్శం కానున్నాయి.
పాపికొండల నడుమ
పారేటి నిండు గోదారమ్మా!
నీ చుట్టూ అల్లుకున్న
ప్రకృతి అందాలు తిలకించి
మురిసిపోవాలని
వాళ్లెంత ముచ్చట పడ్డారో...
నీ అలల హొయలపై తేలిపోతూ
తన్మయత్వం పొందాలని
ఎంత తపన చెందారో...
ఆశలు తీర్చుకొన నీ చెంత వాలితే...
‘మృత్యుసుడు’లు ముంచేస్తుంటే
పట్టనట్లు పరవళ్లు తొక్కుతావా?
ఎరగనట్లు నీ దారిన నువ్వెళ్లుతావా?
ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి దశాబ్దాల తరబడి మారడం లేదు. 2016వ సంవత్సరంలో సాక్షాత్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్లోని దోహాలో ప్రవాస భారతీయ కార్మికుల శిబిరాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చి రెండేళ్ళు దాటినా కించిత్ అయినా మార్పు రాకపోవడం బాధాకరం.
ఇప్పుడొక్కసారి మన గతాన్ని పరిశీలిద్దాం. మన గతం అంటే సామాన్యం కాదు, చరిత్రకందని వేల ఏళ్ల చరిత్ర మనది. నేటి మన రాజకీయ నాయకులు కొంతమంది- ఎంతగా పట్టించుకోకపోయినా ఇక్కడే వేదాలు పుట్టాయి. రామాయణ, మహాభారతాల పుణ్యపురుషుల చరిత్ర ఈ దేశానిదే. నేటికీ మన పురాణేతిహాసాలు సజీవంగా ఉన్నాయి. ఆ గ్రంథాలు, ఆ వేదాలు ఉన్నాయి, ఆ పరంపర కొనసాగుతున్నది. ఒకవేళ ఇదంతా ‘మాకొద్దు’ అన్నా ప్రపంచం అంగీకరించదు.
తాతముత్తాతల కాలం నుంచి
ఇక్కడే జీవనం సాగిస్తున్నాం
నల్లమల మా పుట్టిల్లు
చెట్టుచేమ, ఆకు అలములు
సకల జీవులు మా తోబుట్టువులు
కొండకోనలు, వాగువంకలు,
నదులు, సెలయేళ్ళు
మా ఇలవేల్పులు
అడవితల్లిని నమ్ముకున్నోల్లం
అనె్నం పునె్నం ఎరుగని ఆదివాసీలం
అతి తక్కువ ఖర్చుతో రెండు పూటలా భోజనాన్ని- అన్ని సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు అందించేందుకు ఏపీలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేసింది. ధనిక వర్గాల కోసమో, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమో వీటిని ఏర్పాటు చేయలేదు.
ఒక జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్నా, ఒక భాష స్థితిగతులు, వర్తమాన పరిస్థితులు భవిష్యత్ తరాలకు చరిత్రగా అందించాలన్నా అది గ్రంథాల ద్వారా మాత్రమే సాధ్యం. ఎన్నో వేల, లక్షల గ్రంథాలను భద్రపరిచి ప్రజలను విజ్ఞానవంతులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దేదే గ్రంథాలయ వ్యవస్థ.
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల నియామకాలను చేపడుతోంది. అందులో భాగంగా మొత్తం 1,26,728 ఉద్యోగాలకు 21.69 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలోనే ఇవి అతి పెద్ద నియామక పరీక్షలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అమరావతి ప్రాంతం వరదలు వచ్చినపుడు మునిగిపోతుంది, నిర్మాణ వ్యయం ఇతర చోట్లకంటే రెట్టింపు అవుతుంది, శివరామకృష్ణయ్య కమిటీ రాజధానికి అనువుకాదని నివేదిక ఇచ్చింది కావున మరో ప్రాంతానికి మార్పుచేయాలని రాష్ట్ర మంత్రి బహిరంగంగా ప్రకటించడం, అందుకు కొందరు మంత్రులు మద్దతు పలకడం, ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం, అసలు రాజధాని అమరావతిలో ఉంటుందా?
ఏ ప్రభుత్వమున్నా ఏమున్నది గర్వకారణం- నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించడంలో వారి విద్యార్హతకు తగ్గ ఉద్యోగం కల్పించడంలో మాత్రం పాలకులు ఘోర వైఫల్యం చెందుతూనే వుంది.