S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
‘‘శ్రీ్ధర్! ఈ మొత్తం వ్యవహారం వెనుక చేవెళ్ల ఫాంహౌస్కు గోషామహల్కు ఏదో సంబంధం ఉంది’’
‘‘సర్’’
‘‘చేవెళ్ల ఫాంహవుస్ దీపక్చంద్ ఎందుకు కొనాలని అనుకున్నాడు?’’
శ్రీ్ధర్ వౌనం.
‘‘అంటే దీపక్చంద్ను దోషిగా భావించవచ్చా?’’
‘‘కష్టం సర్! ఆయన ప్రవర్తనలో ఎట్టి అనుమానాస్పద అంశమూ కన్పడటం లేదు’’
‘‘పోనీ పార్థూను అనుమానించ వచ్చునా?’’
‘‘ఇదెలా సాధ్యమవుతుంది?’’
‘‘మానసిక శిక్షణ వల్ల’’
‘మానసిక శిక్షణ ఎలా లభిస్తుంది?’’
‘‘ఒకటి ధ్యానం వలన, రెండు సత్కర్మా చరణం వలన - ధ్యానం, కర్మం ఒకే నాణెమునేకు రెండు ముఖాలు.
‘‘సిద్ధాంతి గారూ! అందరూ భారతీయ ధర్మానే్న ఎందుకు విమర్శిస్తున్నారు?’’
రక్తనిష్టా అంటే అమ్మవారు తేజో రూపంలో ఓజస్సుగా మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. పెసరపప్పు పాయసం ఒక ఔషధం. సత్యనారాయణ స్వామి ప్రసాదం మరో ఔషధం.
‘‘అన్ని మతములూ, ధర్మములు సమానమేనా సిద్ధాంతిగారూ?’’
‘‘కావు. ఎవరి మంచిచెడులు వారివే. మనుషులను జంతువులను చంపాలి అంటే మన తెలివి తెల్లవారినట్లే అవుతుంది.
అజ్ఞానం, అహంకారం అక్కాచెల్లెళ్లు.
ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్
అప్పుడు దీపక్చంద్ ఇలా అన్నాడు -
‘‘మన కంపెనీకి ఇలాంటి ఎసైన్మెంట్లు ఎప్పుడైనా వచ్చాయా విశ్వనాథ్?’’
‘‘రాలేదండీ! కాని యిలాంటివి బుక్ చేసేవాళ్లున్నారు. వారి వెనుక రౌడీగాంగులు ఉన్నాయి. ఈ విషయం మన బిజినెస్ ఫీల్డులో అనుకుంటున్న విషయమే’’
దీపక్చంద్ తల ఊపాడు.
‘‘సరే! శ్రీ్ధర్ అడిగిన సమాచారం రహస్యంగా వారికి అందించు. నీవు చెబుతున్నది రాణీగంజ్ కంపెనీ గురించి కావచ్చు’’
ఎవరో హిమాలయ యోగి వచ్చి మాణిక్చంద్కు ఏదో దీక్ష ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మాణిక్చంద్లో ఏదో దివ్యశక్తులు ప్రవేశించాయి.
‘‘ఈయన పేరు విశ్వనాథ్ గోడ్బోలే! నా దగ్గర అసిస్టెంటుగా ఉన్నాడు’’
మాణిక్చంద్ గోడ్బోలే ముఖం చూచి ‘‘అబద్ధం! నీవే ఆయనకు అసిస్టెంటువు. ఎందుకంటే నీ ఆర్థిక లావాదేవీలన్నీ నీ కొడుకుకు బదులు గోడ్బోలే చూసుకుంటున్నాడు’’ అన్నాడు మాణిక్చంద్.
‘‘నిజం నిజం’’ అని నవ్వాడు తంగిరాల శ్రీరామశర్మ సిద్ధాంతి.
గోడ్బోలేకు దీపక్చంద్ వ్యాపార రహస్యాలన్నీ తెలుసు.
‘‘పెళ్లికూతురును అలంకరించారా? పెళ్లి తర్వాత ఆమె దుబాయి వెళ్లడానికి వీసా ఏర్పాటు చేశారా?’’’
‘‘ప్రయత్నాలు మొదలైనాయి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏమీ ఆందోళన చెందవద్దు (్ఫకర్ మత్ కరో)’’
ఇదీ సందేశం -
దీపక్చంద్ దీనిని చూసి సంతోషపడ్డాడు.
‘‘శుభకార్యం! మనం ఆనందించి ఆశీర్వదించాలి’’ అన్నాడు దీపక్.
కేసులు నమోదు చేయవద్దు. ఏదో నాలుగు రోజులు హడావుడి ఉంటుంది. ఆ తర్వాత నేరం ప్రజలు మరిచిపోతారు’’ అని చెప్పారు.
‘‘్భక్త తపస్వి. అందువలన ఋషులు, యోగులు మాట అంటే చాలు అది వరమో శాపమో అవుతుందని మన పురాణాలు చెబుతున్నాయి’’ అని తంగిరాలవారు ఉదంకోపాఖ్యానంలో -
‘‘నిండు మనంబు నవ్యనవనీత సమానము’’ అని నన్నయభట్టు వ్రాసిన పద్యం చదివాడు.
పార్థు ఇలా అన్నాడు -
దానితో ఈమె తన మానసిక సంతులనం కోల్పోయింది. తనకు జీసస్ కన్పడ్డాడనీ, దేవదూతలు పిలుస్తున్నారనీ చెప్పుతున్నది. ఇదంతా ఒక రకమైన భ్రమ, భ్రాంతి, నరాల బలహీనత, మానసికోన్మాదం’’
‘‘సిద్ధాంతిగారూ! సెక్రటరీ ఎందుకు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు?’’
‘‘దానిపై పోలీసు ఎంక్వైరీ జరుగుతున్నది. వారేదో సాక్ష్యాధారాలతో నిరూపిస్తారు. ఇందులో మనకు తెలియని అంశాల నిగూఢంగా ఉన్నట్లు మాత్రం చెప్పగలను’’