S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/11/2016 - 07:05

హైదరాబాద్/ ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 10: సీనియర్ పోస్టల్ అధికారి సుధీర్‌బాబు బంధువుల ఇళ్లల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని నాలుగు ఇళ్ళలో సోదాలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలోని సుధీర్ బాబు బంధువు తులసీరాంనాయక్ ఇంట్లో జరిపిన సోదాలలో రూ. 70 లక్షల కొత్త రెండు వేల రూపాయల నోట్లను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు సుమారు రూ.

12/11/2016 - 06:19

హైదరాబాద్, డిసెంబర్ 10:నగదు రహిత కార్యకలాపాల్లో భాగంగా సకల హంగులతో తెలంగాణ ప్రభుత్వం టి- వాలెట్‌ను సిద్ధం చేసింది. నగదు రహిత కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో టి- వాలెట్ ముందడుగు అని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ రూపొందించడం దేశంలో ఇదే మొదటి సారి అని చెప్పారు.

12/11/2016 - 06:16

చట్టపరమైన చిక్కులకు ఇక చెక్ ప్రైవేటు వర్శిటీల ఏర్పాటుపై ఉప సంఘం
నగదురహిత కార్యకలాపాలపైనా సబ్ కమిటీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు
పనిభారం లేని శాఖల నుంచి సిబ్బందికి కదలిక ఇతర శాఖల్లో సర్దుబాటుకు యోచన
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇబ్రహీంపూర్‌కు ప్రధాని ప్రశంస: కెసిఆర్

12/11/2016 - 06:12

హైదరాబాద్/ గచ్చిబౌలి, డిసెంబర్ 10: జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని నానక్‌రాంగూడలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం శిథిలాల తొలగింపుశనివారం ఉదయం వరకు కొనసాగింది. మృతదేహాల వెలికితీత ఉదయం 4 గంటకు పూర్తయింది. అప్పటి వరకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సంఘటనా ప్రదేశంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

12/11/2016 - 06:08

కర్నాటకలో బయటపడిన 5.7 కోట్ల కరెన్సీ
సీనియర్ నటుడి అల్లుడే హవాలా వ్యాపారి
బాత్‌రూమ్ గోడలో స్టీల్ బీరువాలు
32 కిలోల బంగారు బిస్కెట్లూ స్వాధీనం
చెన్నై పన్ను ఎగవేత కేసులో కొత్త కోణం
మరో రూ.24 కోట్ల కొత్త నోట్ల కట్టలు స్వాధీనం
తపాల అధికారి బంధువు ఇంట్లో సిబిఐ సోదాలు
రూ.70 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత
షాద్‌నగర్‌లో 82 లక్షల కొత్త కరెన్సీ

12/11/2016 - 06:23

దీసా (గుజరాత్), డిసెంబర్ 10: కొత్త నోట్ల వల్ల ప్రజలకు రాబోయే కష్టాలు మరింత ఎక్కువగానే ఉండవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరిస్తూ, అయితే 50 రోజుల తర్వాత పరిస్థితి క్రమంగా మామూలు స్థాయికి చేరుకుంటుందని చెప్పారు.

12/11/2016 - 06:00

విజయవాడ, డిసెంబర్ 10: వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు మొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇచ్చిన సూక్ష్మస్థాయి నివేదికను ఉపయోగించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వార్ధా తుపానుపై ఆయన విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో శనివారం రాత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

12/11/2016 - 05:56

విశాఖపట్నం/మచిలీపట్నం, డిసెంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాను శనివారం సాయంత్రానికి పెను తుపానుగా మారింది. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650 కిమీ, చెన్నైకి 660 కిమీ దూరంలో ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. తుపాను కదలికల్లో వేగం పెరిగింది.

12/11/2016 - 05:51

చెన్నై, డిసెంబర్ 10: దివంగత తమిళనాడు సిఎం జయలలిత అనుంగు నెచ్చెలి శశికళ అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. పురచ్చితలైవి (జయలలిత) చూపిన బాటలో పార్టీని ముందుకు నడిపించాలని అన్నాడిఎంకె సీనియర్ నేతలు శశికళను కోరినట్టు సమాచారం. అన్నాడిఎంకె పధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్నట్టుగా వార్తలు వచ్చిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై.

12/11/2016 - 05:49

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10:అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ మొదలైంది. పలుచోట్ల సంస్థకు చెందిన ఆస్తులను గుర్తించిన సిఐడి సీజ్ చేసిన కృష్ణాజిల్లా, విజయవాడలో కలిపి మొత్తం 24 ఆస్తులను యుద్ధప్రాతిపదికన వేలం వేసేందుకు ప్రకటన చేసింది.

Pages