S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2016 - 01:19

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో సహా దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయి ఏడు డిగ్రీల వరకూ చేరడంతో గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు శాపంగా మారింది. ఆదిలాబాద్ , కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో విద్యార్ధులు తగ్గిన ఉష్ణోగ్రతలతో ఒణికిపోతున్నారు. చలి తీవ్రత కూడా బాగా పెరిగి కనీస స్థాయికి మించి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

11/29/2016 - 01:16

ప్రయోగాత్మకంగా సిద్దిపేట సెగ్మెంట్ ఎంపిక సంపూర్ణ ఆర్థిక క్రాంతికి స్వాగతం
ప్రధాని మోదీది సాహసోపేత నిర్ణయమే తెలంగాణ ఆదాయానికి గండి పడింది
కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది ప్రధాని అసలు వ్యూహం తెలిస్తే అంతే..
నన్ను విమర్శించేవారి గుండెలు గుభేల్ చెల్లింపులకు కొత్తగా టిఎస్ వ్యాలెట్ యాప్
ఇక రెండే పన్నులు.. జిఎస్‌టి, బిటిటి కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన కెసిఆర్

11/29/2016 - 01:14

న్యూఢిల్లీ, నవంబర్ 28: తమ అక్రమ సొత్తును న్యాయబద్ధంగా మార్చుకోవడానికి నల్లకుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 30 గడువులోగా నల్లకుబేరులు లెక్కల్లేని తమ సొత్తును స్వచ్ఛందంగా బయట పెడితే 50శాతం పన్నుతో తప్పించుకునే అవకాశం కల్పించింది. అంతే కాదు, ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారికి ఆదాయం పన్ను అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

11/29/2016 - 01:02

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ప్రజా సమస్యల పరిష్కారానికి తగు సూచనలు, సలహాలు అందించి, సముచిత సిఫార్సులు చేసేందుకు ఏపీ సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఐదుగురు సిఎంలతో ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

11/29/2016 - 01:00

విజయవాడ, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ బ్యాంకర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో బ్యాంకర్లకు బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. బ్యాంకర్ల పనితీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన ఫిర్యాదు చేశారు.

11/29/2016 - 00:58

గుంటూరు, నవంబర్ 28: మొన్నటి కల్తీకారం విక్రయాల దందా మరువకముందే మరో కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చింది. నిత్యం ప్రతి ఇంటా వాడే పసుపును కొందరు స్వార్థపరులైన వ్యాపారులు తమ జేబులు నింపుకునేందుకు కల్తీ చేస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం నిషేధించిన లెడ్‌క్రొమేట్ రసాయనాన్ని మరింత రంగు కోసం వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని హరించేస్తున్నారు.

11/29/2016 - 00:54

హైదరాబాద్, నవంబర్ 28: అమెరికాలో వీసా నిబంధనలు, ఫీజులు, మంజూరు పద్ధతుల్లో మార్పు రావడం తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పెను నష్టాన్ని తెస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికై జనవరిలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా, ఆయన ఆలోచనల సరళిలలోనే అమెరికాలో వీసా విధానాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి.

11/29/2016 - 00:52

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య పరికరాల అభివృద్ధి సమాఖ్య (ఎండిపిసి)ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పార్లమెంటు ఆవరణలోని తమ కార్యాలయంలో సమావేశమై ఎండిపిసి ఏర్పాటు గురించి చర్చించారు. ఎండిపిసిని త్వరగా ఏర్పాటు చేయాలని అనంతకుమార్‌కు సూచించారు.

11/29/2016 - 00:48

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 28: విజయవాడ నగరానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మెట్రోరైలు టెండర్ల దశకు చేరింది. సుమారు 1800 కోట్ల రూపాయల వ్యయంతో రెండు ఫేజ్‌ల నిర్మాణానికి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ టెండర్ల ప్రక్రియకు కసరత్తు చేస్తోంది. రూ. 969 కోట్ల వ్యయంతో మొదటి ఫేజ్‌లో పండిట్ నెహ్రూ బస్టేషన్ నుంచి నిడమానూరు వరకు, రెండో ఫేజ్‌లో రూ.

11/29/2016 - 00:29

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

Pages