-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖమ్మం, జూన్ 29: గంజాయి స్మగ్లింగ్కు తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న భద్రాచలం రాజమార్గంగా మారింది. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణలోని భద్రాచలం రావడానికి సులువైన మార్గం ఉంది. ఈ నేపథ్యంలో రూ.కోట్ల విలువైన గంజాయి ఈ సరిహద్దు నుంచే దేశం నలుమూలలకూ తరలిపోతోంది. స్మగ్లర్లు వివిధ పద్ధతుల్లో గంజాయిని చాకచక్యంగా దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేస్తున్నారు.
చింతూరు, జూన్ 29: మద్యం సేవించి అతివేగంగా లారీ నడపటంతో లారీ అదుపు తప్పి హోటల్లోకి లారీ దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు గిరిజన మహిళలు మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని చట్టీ జంక్షన్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది.
ఆత్రేయపురం: తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద ముక్తేశ్వరం వెళ్లే పంట కాలువలో తల్లి, తన ఇద్దరి బిడ్డలతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
దేవరకొండ, జూన్ 29: నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము పోలీస్స్టేషన్లో శనివారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికను ఆమె ప్రియున్ని నేరెడుగొమ్ము పోలీస్లు శనివారం పోలీస్స్టేషన్కు పిలిపించి కౌనె్సలింగ్ చేయడంతో తమ ప్రేమ దక్కదని నిర్ణయించుకున్న ఇరువురు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు.
మేడ్చల్, జూన్ 29: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ మున్సిపల్ రాంరెడ్డి కాలనీలో నివాసం ఉండే భట్టు సూర్యం(23) కిష్టాపూర్ పరిధిలో గల రోల్స్టార్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నాడు ఈ నెల 27న రోజుమాదిరిగానే సూర్యం ఇంటి నుండి కంపెనీకి వెళ్లి తిరిగి రాలేదు.
జీడిమెట్ల, జూన్ 29: మైనర్ బాలిక పై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. మహిపాల్ రెడ్డి (40) అనే వ్యక్తి కూకట్పల్లి, ఎల్లమ్మబండ, దత్తాత్రేయ కాలనీలో నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముండే ఐదేళ్ల మైనర్ బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపిన మహిపాల్ రెడ్డి నివసించే భవనం మూడవ అంతస్థు పైకి తీసుకువెళ్లాడు.
రాజేంద్రనగర్, జూన్ 29: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అత్తాపూర్ ప్రాంతానికి చెందిన అనుమల యాదయ్య శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పిల్లర్ నెంబర్ 118 వద్ద పడి ఉన్నాడు. అదే సమయంలో పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తుండగా గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
కేశంపేట, జూన్ 29: ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలితో నరికి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తూర్పుగడ్డతండాలో చోటుచేసుకుంది. కేశంపేట పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగడ్డతండాకు చెందిన కెతావత్ రాములు నాయక్ తాగుడుకు బానిసై ఉన్న ఒక ఎకరా వ్యవసాయ పొలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించగా అందుకు భార్య కెతావత్ కమలమ్మ, పెద్ద కుమారుడు కెతావత్ ఆంజనేయులునాయక్ అడ్డుకున్నట్లు తెలిపారు.
చెన్నై, జూన్ 29: నీటి సమస్యపై జరిగే ప్రదర్శనలను అడ్డుకోవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హై కోర్టు ఆదేశించింది. నీటిని నిలువ చేయడంపై వివిధ సంస్థలతో కలిసి పనిచేయాల్సిందిగా సూచించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున సత్వరమే పరిష్కార మార్గాలను కనుగొని, అమలు చేయాలని తెలిపింది.
హైదరాబాద్, జూన్ 28: తెలంగాణ సచివాలయం కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలన్న టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్రెడ్డి పిటీషన్పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వ అధికారులను పలు వివరణలు కోరారు.