లక్ష్మణ్కు బిజెపి శ్రేణుల శుభాకాంక్షలు
Published Monday, 4 July 2016రాజేంద్రనగర్, జూలై 3: భారతీయ జనత పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ జన్మదినాన్ని పురస్కరించుకోని రాజేంద్రనగర్ భాజపా నాయకులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా మజ్థూర్ మోర్చ అధ్యక్షుడు అడికె రాజు ఆధ్వర్యంలో భాజపా శ్రేణులు రాజేంద్రనగర్ నుండి తరలివెళ్ళి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గుమ్మడి రాంచంద్రారెడ్డి, కడియం సుధాకర్, అడికె జనార్థన్, సత్యనారాయణ ముదిరాజ్, సోమారం రాజ్కుమార్, రావుల భాస్కర్, నవారు మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.
సరూర్నగర్లో..