S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పిమ్మట ఆ బాలుడు యమునా తటమున వున్న మధువనంలో పరమ భక్తి పరుడై శ్రీమన్నారాయణుడిని పెక్కేండ్లు పుల విఘ్నాలకి మనస్సుని చలింపనివ్వక ఆరాధించి, తనకు ప్రత్యక్షం అయిన పుండరీక లోచనుడివల్ల సకల విశ్వం కంటే సమున్నతమైన రుూ ధ్రువ పదాన్ని పొందాడు.
పవిత్ర భారతావనిలో గంగ మహా పవిత్రంగా భావించబడుతున్న పుణ్యనది. గంగకు పురాణ కాలం నుండి ప్రాశస్త్యం వుంది. అసలు దివినుండి భూమీదకు దిగి వచ్చిన గంగావతరణ దృశ్యమే వర్ణించనలవికాని అపూర్వ దృశ్యం. ఈ పౌరాణిక ఇతిహాసం విన్నా, చదివినా ఒడలు పులకించిపోతుంది.
కం మాత్సర్యమోదవు సత్యము
హృత్సరసీ జమున లేమి నెల్లప్పుడు దా
సత్సేవయందు దిరిగిన
మాత్సర్యమణంగు దెలిసి మనుము కుమారీ!
అంతవరకూ కృతజ్ఞతతో విచ్చుకున్న ఆమె పెదాలు ముడుచుకున్నాయి. ఆమె భ్రుకుటి ముడిపడింది.
‘‘చూడండి.. మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకంతకంటే తెలియదు. నేనడక్కుండా మీరు తెచ్చిన డ్రింక్ తీసుకోవడం నాకిష్టం లేకపోయినా బాగా దాహంగా ఉండడంవల్ల తీసుకుని తాగాను. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు!
మోహన్లాల్, కమలినీ ముఖర్జీ జంటగా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని
సరస్వతి పిక్చర్స్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి మన్యంపులి పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్తో రన్అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించిన జగపతిబాబుతో ఇంటర్వ్యూ..
రెస్పాన్స్ ఎలా వుంది?
సంచలన విజయం సాధించిన సింగం చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది సింగం-3. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతోంది. శ్రుతిహాసన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు..
అల్లు అరవింద్కు రుణపడ్డా
సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న వంగవీటి సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 23న విడుదల కానున్న ఈ సినిమాపై రంగా తనయుడు రాధ కోర్టులో పిటీషన్ వేశారు. వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన తండ్రి రంగా జీవితాన్ని తప్పుడుగా చిత్రీకరించారంటూ దర్శకుడు వర్మపై ఆయన కేసు పెట్టారు.
తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామ కాజల్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అటు గ్లామర్తోను, ఇటు నటనతోను ఆకట్టుకుంటున్న ఈమె లేటెస్టుగా మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇదివరకే మహేష్తో రెండు సినిమాలు చేసిన కాజల్కు ఇది మూడో సినిమా. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ ఆ తర్వాత తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
నవీన్చంద్ర, పృధ్వీ కథానాయకులుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెలో 16న విడుదలకు సిద్ధమైంది.
శ్రద్ధాదాస్, మాధురీ ఇటాజి ప్రధాన తారాగణంగా వేగా ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజ్కుమార్.జి.ఆర్. దర్శకత్వంలో విక్రంరాజు రూపొందించిన చిత్రం ‘ఆట’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు.