S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/29/2016 - 03:49

మహబూబ్‌నగర్, మే 28: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపి విఠల్‌రావు శనివారం కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యి ఇంటింటికి వచ్చారు. 1947 నవంబర్ 14 మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం లగచర్ల గ్రామంలో విఠల్‌రావు జన్మించారు.

05/29/2016 - 03:45

హైదరాబాద్, మే 28: పత్రికా రంగం విలువలు కోల్పోతున్నదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజానికి దిశ-దశ నిర్దేశం చేయాలని ఆయన పాత్రికేయులకు పిలుపునిచ్చారు. శనివారం నారద జయంతి సందర్భంగా సమాచార భారతి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

05/29/2016 - 03:26

బ్రాహ్మణులను, మనుస్మృతిని, మనుధర్మ శాస్త్రాన్ని, బ్రాహ్మణిజాన్ని, హిందూమతాన్ని అహర్నిశలూ కించపరుస్తూ మాట్లాడడం పరిపాటై పోయింది ఇటీవల కొందరికి.

05/29/2016 - 03:24

మొన్న మే 24న వరంగల్‌లో జరిగిన సభ గురించి మాట్లాడాలనిపిస్తోంది. అది వరంగల్‌లో జరిగినా దేశం మొత్తం మీద అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిని గురించి ముచ్చటించాలి.

05/29/2016 - 03:22

‘‘ఎన్నయినా చెప్పు ఏదీ శాశ్వతం కాదు’’
‘‘ అవును ఈ ఇరానీ హోటల్‌లో మనం వన్‌బై టూ చాయ్ తాగుతూ గంటల కొద్ది మాట్లాడుకునే వాళ్లం. పాటకో ఐదు పైసలు తీసుకుని ఇష్టమైన పాట వేసేవాడు. ఇది శాశ్వతం అనుకున్నాం. ఇప్పుడా కుర్చీలు లేవు, కూర్చోని మాట్లాడుకునే ఛాన్స్ లేదు.’’
‘‘వన్‌బై టూ టీ గురించి కాదు ’’

05/29/2016 - 03:20

తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లను హైదరాబాద్‌కు పిలిపించి ఏ విధంగా ఆట్టహాసంగా నిర్వహించాలో మార్గనిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం విచిత్రంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరిదాకా అడ్డుకున్న టిడిపితో కలిసి వేడుకలను నిర్వహించాలని నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

05/29/2016 - 03:07

న్యూఢిల్లీ, మే 28: దేశీయ నిర్మాణరంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో మరింతగా పెరిగాయి. ఈ మూడు నెలల్లో దాదాపు 800 కోట్ల రూపాయలు ఎగిశాయి. నిర్మాణ రంగంలో నెలకొన్న మందగమనం మధ్య సంస్థ రుణభారం పెరిగిపోగా, 22,202 కోట్ల రూపాయలకు చేరుకుంది. నిరుడు డిసెంబర్ 31 నాటికి సంస్థ రుణాలు 21,411 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

05/29/2016 - 03:05

ముంబయి, మే 28: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ లాభాలను అందుకున్నాయి. కొనుగోళ్ల జోరుతో ఈ ఏడాదిలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో పుంజుకున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అసోం అధికార పగ్గాలు తొలిసారిగా బిజెపి చేతికి చిక్కడం, రాబోయే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి.

05/29/2016 - 02:54

ముంబయి, మే 28: అరవింద్ ఫ్యాషన్ బ్రాండ్స్.. శనివారం ట్రూ బ్లూ పేరిట ఓ ప్రీమియం మెన్స్‌వేర్, యాక్ససరీస్ బ్రాండ్‌ను ప్రారంభించింది. క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ సారథి సచిన్ తెండూల్కర్ భాగస్వామ్యంతో ఈ సరికొత్త బ్రాండ్‌ను అరవింద్ ఫ్యాషన్ ఆవిష్కరించింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి రాబోయే ఐదేళ్లలో దాదాపు 30 స్టోర్లను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.

05/29/2016 - 02:51

న్యూఢిల్లీ, మే 28: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ శనివారం ధ్వజమెత్తుతూనే సాహసోపేత సంస్కరణలకు వెళ్లడానికి అవసరమైన ధైర్యాన్ని కూడదీసుకోవాలని హితవు పలికింది. ప్రభుత్వానికి గనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపై తమ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ‘2014 జూన్ నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటబడింది.

Pages