-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం, జనవరి 27: మూడేళ్లు నిండిన తర్వాత ఎలాగూ రాజీనామా చేస్తారన్నారు కాబట్టి ఆ రాజీనామా ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఆపై రాజీనామా చేస్తే బావుంటుందని, ఆ దిశగా కృషిచేయాలని వైసిపి అధినేత వైఎస్ జగన్కు మాజీ ఎంపి ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ సూచించారు.
చిత్తూరు, జనవరి 27: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు కోర్డులో బాంబు పేలుడు కేసులో ఐదుగురు ఉగ్రవాదులను శుక్రవారం సాయంత్రం భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. వీరికి వచ్చే నెల 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నాల్గవ అదనపు జడ్జి భరద్వాజ్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. గతఏడాది ఏప్రిల్ నెలలో చిత్తూరు జిల్లా కోర్డు ఆవరణలో బాంబు పేలుడు ఘటన చోటు చేసుకొంది.
సూళ్లూరుపేట, జనవరి 27: భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు చేస్తున్న ప్రయత్నాలన్ని సఫలం కావడంతో పాటు ఒకేసారి నాలుగు టన్నుల బరువు గల శాటిలైట్లను రోదసీలోకి పంపేందుకు మార్గం సుగమమయ్యింది.
ఏలూరు, జనవరి 27: ఆధ్యాత్మిక ప్రసంగీకుడు వద్దిపర్తి పద్మాకర్పై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పురోహితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఒక ప్రైవేటు ఛానల్లో వద్దిపర్తి పద్మాకర్ పురాణ ప్రసంగం చేస్తూ ఏలూరు పురోహితులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయవాడ (క్రైం), జనవరి 27: తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ పటిష్టమవుతోంది. తెలంగాణాలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనూ షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్లో ప్రస్తుతం సత్ఫలితాలిస్తున్న ‘షీ టీమ్స్’ తరహాలో ఏపి రాజధాని విజయవాడలో ప్రయోగాత్మకంగా మహిళా రక్షక్’ బృందాలు ఏర్పాటయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతులను టార్గెట్ చేసి ఈవ్టీజింగ్కు పాల్పడేవారి భరతం పట్టనున్నాయి.
నెల్లూరు, జనవరి 27: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలో ఐదుగురికి స్వైన్ప్లూ సోకింది. వ్యాధి సోకిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నెల్లూరు నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో స్వైన్ప్లూ లక్షణాలతో ఓ మహిళ ఈనెల 18న చేరింది. ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు వ్యాధి నిర్ధారణ కావడం, ఆమెకు డాక్టర్లు చికిత్స అందించి నయం చేశారు.
విజయవాడ, జనవరి 27: రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిద్రించి విద్యార్థులతో మమేకం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలోని రాష్ట్ర కార్యాలయంలో చంద్రన్న సంక్షేమ హాస్టళ్ల సముద్ధరణ పేరిట టిఎన్ఎస్ఎఫ్ రూపొందించిన గోడపత్రికను లోకేష్ ఆవిష్కరించారు.
విజయవాడ, జనవరి 26: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేందం ఇచ్చిన ప్రాజెక్టులు, నిధులపై అవగాహన చేసుకోకుండా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం నీచాతి నీచమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యడ్లపాటి రఘునాధబాబు విమర్శించారు.
అనంతపురం, జనవరి 27: ప్రత్యేక హోదా కోసం అనంతపురం జిల్లాలో రెండోరోజు శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. వైకాపా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం నగరంలో వైకాపా నేత చవ్వా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఎన్టిఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు ఎన్టిఆర్కు వెన్నుపోటు పొడిచారు..
కడప, జనవరి 27: గుట్కా డాన్గా పేరుగాంచిన పువ్వాడి చంద్రశేఖర్ (58)ని కడప జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇతని నుంచి పెద్దమొత్తంలో గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.