-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
మెల్బోర్న్, జూలై 13: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఆశించిన రీతిలో బలోపేతంగా లేవని, ఈ దిశగా ఇరుదేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యూహాత్మక ఆర్థిక విధానాలపై విడుదల చేసిన విధానపత్రంలో పేర్కొంది. ఈ రెండు దేశాలు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు విశేష ప్రయత్నాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్: ఇప్పటి వరకు మొబైల్ యాప్తో రైలు రిజర్వేషన్ టిక్కెట్లు పొందేందుకు ఉన్న సౌకర్యం ఇక మీదట సాధారణ టిక్కెట్లను పొందేందుకు వీలుగా అన్రిజర్వుడు టికెటింగ్ సిస్టమ్ (యూటిఎస్) మొబైల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. గురువారం నాడిక్కడ రైల్ నిలయంలో ద.మ.రై జనరల్ మేనేజర్ వినోద్కుమార్ యాదవ్ ఈ యాప్ను లాంఛనంగా ఆవిష్కరించారు.
ముంబయి, జూలై 12: ఇంధన, చమురు- సహజ వాయువు, బ్యాంకింగ్ రంగాల షేర్లకు లభించిన గట్టి కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బాగా బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) సెనె్సక్స్ 282 పాయింట్లకు పైగా పుంజుకొని సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 36,548.41 పాయింట్ల వద్ద ముగిసింది.
హైదరాబాద్, జూలై 12: దేశంలోనే మొట్టమొదటి సారిగా యశోద ఆసుపత్రిలో బ్రాంఖైల్ ధర్మోప్లాస్టీపై ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ తరగతులను యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి ప్రారంభించారు.
న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం జూన్ నెలలో అయిదు నెలల గరిష్ఠ స్థాయి అయిన అయిదు శాతానికి పెరిగింది. గురువారం సాయంత్రం విడుదల చేసిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అంతకు ముందు నెలలో ఈ చిల్లర ద్రవ్యోల్బణం 4.87 శాతం ఉంది.
న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు మే నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.2 శాతానికి పడిపోయింది. మాన్యుఫాక్చరింగ్, పవర్ సెక్టార్ల పనితీరు బాగా లేకపోవడంతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తి వృద్ధి ఈ కాలంలో బాగా పడిపోవడం వంటి అంశాలు ప్రధానంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి పడిపోవడానికి దారితీశాయి.
న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో సగటు తలసరి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, తలసరి ఆదాయం ఆశించిన స్థాయి కంటే తక్కువగా ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్ ఎదుగుతుందని ముందే ఊహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికంగా బలమైన దేశంగా త్వరలోనే భారత్ అవతరిస్తుందన్నారు.
వాషింగ్టన్, జూలై 12: బాలికలకు మనం సరైన విద్యాసౌకర్యం కల్పించకపోవడం వల్ల అంతర్జాతీయ సమాజానికి ఆర్థికంగా 15 నుంచి 30 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టం జరుగుతోందని ప్రపంచబ్యాంకు పేర్కొంది.
ముంబయి, జూలై 12: ఉద్యోగుల వేతనాలు, రైతుల రుణమాఫీ, జీఎస్టీలో రెవెన్యూ తగ్గుదల వల్ల రాష్ట్రాల ద్రవ్యలోటు 2017-18 సంవత్సరంలో 0.35 శాతం మేర తగ్గి 3.1 శాతానికి చేరుకుందని ఆర్బీఐ పేర్కొంది. వరుసగా మూడో ఏడాది కూడా రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటులో నుంచి బయటకు రాలేకపోతున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల బాటలో దూసుకువెళుతున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు వెలువడటంతో సూచీలు జోరుమీద ఉన్నాయి. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా 11,000 మైలురాయిని దాటింది. సెనె్సక్స్ 247 పాయింట్లు ఎగబాకి 36,513వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 11,022 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.