S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రిమోట్తో నడిచే కార్ల గురించి తెలిసిందే. అయితే పైన ఫొటోలో మీరు చూస్తున్నది స్మార్ట్ఫోన్తో నడిచే కారు. ఇండికేటర్లు, లైట్లతో అటూ ఇటూ పరుగెత్తే ఈ బుల్లి కారును స్మార్ట్ఫోన్తో నడిపించేయొచ్చు. మరో మాట చెప్పాలంటే, ఆకారంలో చిన్నదే అయినా, పరుగులో మాత్రం రేస్ కార్లకు ఏమాత్రం తీసిపోదట. అంత స్పీడుగా పరుగెత్తుతుందట.
అలలు 25 అడుగుల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. గాలి 60నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. ప్రశాంతంగా ఉండే సము ద్రం అల్లకల్లోలంతో ఘోషిస్తోంది. ఇలాంటి ప్రకృతి బీభత్సకర వాతావరణంలో తమ ప్రాణాలను పణం గా పెట్టి తోటివారి ప్రాణాలను కాపాడటానికి ఎవ్వరూ కూడా సాహసించారు. కాని విధి నిర్వహణే దైవంగా భావించే కెప్టెన్ రాధికామెనన్ మాత్రం తనకెందుకులే అని పై అధికారులకు మెస్సెజ్లు పెట్టి మిన్నకుండలేదు.
మహిళలపట్ల వివక్షను రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను వారి ముంగిట నిలిపాయి. చట్టాల, పథకాల అమలులో కొంతవరకు లోపాలున్నా.. ఉన్నత ఆశయాలకు, ఆదర్శాలకు ఇవి అద్దంపడుతూనే వున్నాయి.
అభయహస్తం
పెరడు మాయం అయింది. భూమి బంగారమైపోయింది. అపార్ట్మెంట్లలో కాస్తంత స్థలం కనిపించినా మొక్కలు పెంచుకుంటే పచ్చదనాల హరివిల్లే. ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తోడ్పడినవారవుతారు. దీనికి కావల్సిందల్లా గాలి, వెలుతురు ఉంటే చాలు కొద్దిపాటి స్థలంలోనైనా కనువిందు చేసే గార్డెన్ను పెంచుకోవచ్చు.
‘అవును’, ‘సీమటపాకాయ్’ చిత్రాలతో హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. తాజాగా కమెడియన్ శ్రీనివాస్రెడ్డి హీరోగా శివరాజ్ ఫిలింస్ బ్యానర్పై శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూర్ణ చెప్పిన విశేషాలు...
రాణి పాత్రలో..
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కెరీర్లో అతి పెద్ద విజయంగా నమోదైన సినిమాల్లో 2003లో దర్శకుడు హరి రూపొందించిన ‘సామి’ ఒకటి. పోలీస్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విక్రమ్కు తిరుగులేని స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్గా మొదలవుతోంది. దర్శకుడు హరి ఈ సీక్వెల్ను సామి-2 పేరుతో తెరకెక్కించనున్నారు.
ప్రముఖ నటుడు మహేష్బాబు, దర్శకుడు మురగదాస్ల కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే చెన్నై, హైదరాబాద్లలో షెడ్యూళ్లు పూర్తిచేసుకుని ఈ రోజు అహ్మదాబాద్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ శుక్రవారం మొదలుకానుండగా మహేష్ మాత్రం 27వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. సుమారు నెల రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
విశాల్, తమన్నా జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఎం.పురుషోత్తం సమర్పణలో సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందించిన చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 500, 1000 రూపాయల నోట్ల రద్దు చేసినందున చిత్రం విడుదల జరగలేదన్నారు.
సూర్య కథనాయకుడిగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న చిత్రం సింగం-3 స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా హరి దర్శకత్వంలో రూపొందిస్తుండగా, సుర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.