S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/30/2016 - 23:26

వినాయక చవితికి బియ్యం పిండి, శనగపప్పు, బెల్లం, కొబ్బరితో వాడే పిండి వంటలు వినాయకునికి ఎంతో ఇష్టం. అందుకే ఉండ్రాళ్ళు, మోదకలు, ఆవిరి బిళ్ళలు, కుడుములు, లస్కోరా ఉండ్రాళ్ళు, పాల ముంజెలు, పాలతాళికలు, బెల్లం తాళికలు, పాయసం నైవేద్యాలుగా సమర్పిస్తారు. రకరకాల పత్రాలు, పళ్ళు, మధుర పదార్థాలతో గణపయ్యను భక్తితో పూజిస్తే.. విఘ్నాలు తొలుగుతాయ.

08/30/2016 - 23:28

సన్నని బియ్యం రవ్వ- 4 కప్పులు, నెయ్యి- 5 చెంచాలు, శనగపప్పు-1 కప్పు, జీలకఱ్ఱ- 5 చెంచాలు, ఉప్పు- 2 చెంచాలు.
12కప్పుల నీరు మరిగించి అందులో ఉప్పు, నెయ్యి, జీలకఱ్ఱ, శనగపప్పు చేర్చి ఉడకనివ్వండి. బియ్యం రవ్వ పోసి ఉడకనివ్వాలి. ఇది మెత్తగా ఉడికిన తరువాత దింపి ఉండలు చేస్తే కుడుములు అంటారు. అదీ బిళ్ళల్లా చేసి దీన్ని ఇడ్లీ స్టాండులో ఉడికించి దింపాలి. ఇకనైవేద్యాలు రెడీ!

08/30/2016 - 23:02

బియ్యం పిండి మెత్తనిది- 2 కప్పు లు, ఏలకుల పొడి- 2 చెంచాలు, కొబ్బరికోరు- 1/2 కప్పు, బెల్లం- 2 కప్పులు, జీడిపప్పులు- 24, బాదం పొడి- 2 చెంచాలు, పాలు- లీటరు, కిస్‌మిస్‌లు- 24, నెయ్యి 2 చెంచాలు.

08/30/2016 - 23:00

శనగపప్పు- 1 కప్పు, బెల్లం- 1 కప్పు, నెయ్యి- 5 చెంచాలు, మెత్త బియ్యం పిండి- 2 కప్పులు, పాలు- 1/2 లీటరు, నూనె- 250 గ్రా, ఉప్పు- కొంచెం, ఏలకులు-5, కొబ్బరికోరు- 1 కప్పు.

08/30/2016 - 22:57

కొబ్బరి లస్కోరా- 2 కప్పులు, మెత్తటి బియ్యం పిండి- 2 కప్పులు, ఉప్పు చిటికెడు, నెయ్యి- 5 చెంచాలు, మోదక పరికరం-1

08/30/2016 - 22:52

మహబూబ్‌నగర్, ఆగస్టు 30: ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రలను కనుమరుగు చేస్తున్నారని తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమైన చర్య అని ఆయన చరిత్రను ఉల్టా చేస్తున్నారని బిజెపి జాతీయ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

08/30/2016 - 22:52

కల్వకుర్తి, ఆగస్టు 30: ఐక్య పోరాటంతోనే కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ సాధించుకుందామని, కల్వకుర్తి ప్రజల మనోభావాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు ఏడవ రోజుకు చేరుకుంది.

08/30/2016 - 22:51

మహబూబ్‌నగర్, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల ప్రక్రియపై అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలపై అభ్యంతరాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. కాకపోతే మండలాల విషయంలో కొన్ని గ్రామాలను తమకు అనుకూలంగా ఉన్నటువంటి మండలాల్లో కలపాలంటూ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల ప్రజలు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

08/30/2016 - 22:51

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 30: మహాబలి ఆది జాంబవంతుని వారసులుగా ఆయన సంస్కృతిలో కొనసాగుతూ దళిత జాతిని కాపాడేందుకు పోరాటలు చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కర్నె శ్రీశైలం పిలుపునిచ్చారు. జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

08/30/2016 - 22:50

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 30: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్యా డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 3 నుండి ప్రారంభం అవుతాయని స్టడీ సెంటర్ కో- ఆర్డినేటర్ ఫ్రణిప్రసాద్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. కావున విద్యార్థులు తమ హల్ టిక్కెట్లను స్థానిక వివేకానంద డిగ్రీ, పిజీ కళాశాలలో గల స్టడీ సెంటర్ నందు లేదా వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

Pages