S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/22/2020 - 04:23

జలుమూరు, మార్చి 21: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో రాణా పంచాయతీ(కొత్తపేట)కు చెందిన కౌలురైతు సిహెచ్ శంకరరావు(36) శుక్రవారం రాత్రి కుటుంబంతోసహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంకరరావుతోపాటు ఆయన భార్య కళావతి(30) పెద్ద కుమార్తె గీతాంజలి(10) పురుగు మందును సేవించారు.

03/22/2020 - 04:22

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 21: స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చే డబ్బు, మద్యాన్ని తీసుకునేందుకు ఓటర్లు నిరాకరించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమతం అవుతామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని శనివారం ట్విట్టర్‌లో విమర్శించారు. తన మనుగడ గోసం చంద్రబాబు కులం, ప్రాంతం కార్డులను వాడతున్నారన్నారు.

03/22/2020 - 04:22

తిరుపతి, మార్చి 21: కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమలలో భక్తులను స్వామి దర్శనానికి అనుమతించకపోయినా శ్రీవారి కైంకర్యాలు వైఖానస ఆగమోక్తంగా యధాతథంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్పష్టం చేశారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ వైఖానస సభ గోశాస్త్ర ప్రకారం తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారికి అనేక వేల సంవత్సరాల నుంచి ఆరాధనలు జరుగుతున్నాయన్నారు.

03/22/2020 - 04:09

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ఒలింపిక్ క్రీడా జ్యోతి రిలేను అధికారులు అతి కొద్దిమందికి మాత్రమే పరిమితం చేసినప్పటికీ జపాన్ ప్రజల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రీడా జ్యోతిని తీసుకువెళ్తున్న రైలును తిలకించేందుకు సెండాయ్ రైల్వే స్టేషన్ వద్ద ముఖాలకు మాస్క్‌లు ధరించి మరీ వచ్చిన క్రీడాభిమానులు

03/22/2020 - 04:07

శాండియాగో (కాలిఫోర్నియా)లోని పెట్కో పార్క్‌లో బేస్ బాల్ గ్రౌండ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మేజర్ లీగ్ బేస్ బాల్ పోటీలన్నీ రద్దయ్యాయి. అయితే, ఏ క్షణంలోనైనా పోటీలు ప్రారంభమవుతాయన్న
ఉద్దేశ్యంతో గ్రౌండ్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు

03/22/2020 - 04:04

బెంగళూరు, మార్చి 21: భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రంలో ప్రారంభమైన శిక్షణా శిబిరంలో అన్నివిధాలా భద్రత ఉందని జాతీయ పురుషులు, మహిళల హాకీ జట్లు ధీమా వ్యక్తం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పలు టోర్నీలు, ఇతరత్రా కార్యక్రమాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

03/22/2020 - 04:03

న్యూఢిల్లీ, మార్చి 21: కరోనా వైరస్ కారణంగా ఎంతోమందికి ఊహించని విరామం లభించింది. ఎప్పుడూ ఏదో ఒక టోర్నీ లేదా సిరీస్‌లో ఆడుతూ తీరిక లేకుండా ఉండే క్రికెటర్లు కూడా కరోనా వైరస్ కారణంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ మెజీషియన్ అవతారం ఎత్తాడు.

03/22/2020 - 04:01

న్యూఢిల్లీ, మార్చి 21: సాధారణంగా జరిపే డోప్ పరీక్షలను ఇప్పుడు 25 శాతం తగ్గించినట్టు జాతీయ డోపింగ్ నిరోధక ఏజన్సీ (నాడా) ప్రకటించించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ల్యాబ్‌లను అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపాడు.

03/22/2020 - 04:00

ఓస్లో, మార్చి 21: కరోనా వైరస్ ఉధృతి తగ్గి, పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ ఒలింపిక్స్‌ను వాయిదా వేయక తప్పదని నార్వే ఒ లింపిక్ కమిటీ (ఎన్‌ఓసీ) అభిప్రాయపడింది. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న ఈ వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి చర్య లు తీసుకోవద్దని అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ)కి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌కు లేఖ రాసిం ది.

03/22/2020 - 03:58

నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తామని, కాబట్టి ముందుగానే వాటిని కొని, నిల్వ చేయాల్సిన

Pages