-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నెల్లూరు, సెప్టెంబర్ 20: ఆక్వా ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం మూలాన ఒకరు ప్రాణాలు విడవగా మరొకరి ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం పెయ్యలపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెయ్యలపాలెంలో ఉన్న అల్ఫా మెరైన్ ఆక్వా ఫ్యాక్టరీలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తూ అమ్మోనియా వాయువు లీకయింది.
కోల్కతా, సెప్టెంబర్ 20: శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో అరె స్టు నుంచి తప్పించుకోవడానికి కోల్కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీ వ్ కుమార్ శుక్రవారం అలీపూర్ జిల్లా, సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదం కేసును సోమవారం అదనంగా గంట సేపు విచారించనున్నట్టు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయంగా సునిశితమయిన ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 28వ రోజు శుక్రవారం విచారణ సందర్భంగా ఈ విషయం వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: వాల్మీకి సినిమా టైటిల్ వివాదాస్పదం కావడంతో దానిని ‘గద్దలకొండ గణేష్’గా మారుస్తామని సినిమా యూనిట్ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. సినిమా పేరు మార్చాలంటూ వాల్మీకి, బోయ సామాజికవర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చిత్రబృందం వెనక్కు తగ్గింది. సినిమా టైటిల్పై వివాదానికి సంబంధించి చిత్ర యూనిట్ గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: సీనియారిటీ జాబితా రూపకల్పనకు రోస్టర్ పాయింట్లు పనికిరావని, మెరిట్ ప్రాతిపదిక గానే సీనియారిటీ జాబితాను రూపొందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు వైద్య విధాన పరిషత్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు రూపొందించిన సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
దేవరుప్పుల : అదుపుతప్పిన వేగం డ్రైవర్ సహా ఒక కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను బలిగొంది. తమ కొడుకును లండన్కు పంపించేందుకు హైదరాబాద్ వెళ్లి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా పొంచిఉన్న ప్రమాదం వారి ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ సంఘటన గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో చోటుచేసుకుంది. డీసీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...
షాద్నగర్ టౌన్, సెప్టెంబర్ 19: ఎన్-ఆగ్రోఫామ్లో గుర్తు తెలియని అస్తిపంజరం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ శివారులోని ఎన్-ఆగ్రోఫామ్లో చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినదిగా భావిస్తున్న ఫాం హౌజ్లో ఈసంఘటన చోటుచేసుకుంది.
శామీర్పేట, సెప్టెంబర్ 19: మూఢ నమ్మకాలతో మహానగరం శివారులో మరో దారుణం చోటు చేసుకుంది. చంద్రునిపై కాలు మోపేందుకు సిద్ధమవుతున్న నేటి ఆధునిక యుగంలో మూఢాచారాలు నమ్మే మనుషుల్లో మానవత్వం పత్తాలేకుండా పోతోంది.
ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 19: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరువాగులో ఆటో కొట్టుకుపోయిన సంఘటనలో గల్లంతైన ఆరుగురు కుటుంబసభ్యుల్లో మూడు మృతదేహాలు గురువారం లభించాయి. మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గడివేముల, సెప్టెంబర్ 19: కాపురం చేయడం లేదని భర్త మర్మాంగాన్ని కోసింది ఓ భార్య. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురం గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబసభ్యుల సహాకారంతో భర్త యాసుఫ్ను తాళ్లతో కట్టివేసి కళ్లలో కారం మర్మాంగాన్ని కత్తితో కోసింది భార్య హసీనా. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.