S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్నో సూపర్ డూపర్ హిట్ కుటుంబ కథాచిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గత ఏడాది డబుల్ హ్యాట్రిక్స్తో ఈ నిర్మాణ సంస్థ సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. ఇలాంటి నిర్మాణ సంస్థలో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. జీవితంలో పెళ్లి విశిష్టతను ఈ సినిమా ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన ‘చతురంగ వేట్టయ్’ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లయ్ ఈ చిత్రానికి నిర్మాత గోపీగణేష్ పట్ట్భా దర్శకుడు. ‘జ్యోతిలక్ష్మి’, ‘ఘాజి’ చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు. ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితాశే్వత ఇందులో నాయిక.
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రానికి ‘నీవెవరో’ అనే టైటిల్ను ఖరారుచేశారు. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఈ సందర్భంగా... కొరటాల శివ మాట్లాడుతూ..
జయాపజయాలను పక్కనపెడితే.. మంచి కథలతోనే సినిమాలు చేశాను అంటున్నాడు గోపీచంద్. ఆయన హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.చక్రవర్తి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘పంతం’. ఫర్ ఎ కాజ్.. ఉప శీర్షిక. మెహ్రీన్ హీరోయిన్. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరో గోపీచంద్తో ఇంటర్వ్యూ..
* 25వ సినిమా అని కేర్ ఎక్కువ తీసుకున్నారా?
సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’... ఐ లవ్యు అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ఈనెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..
గతంలో అలీ కథానాయకుడిగా అల్లరి పెళ్లికొడుకు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జె.జె.ప్రకాష్రావు, నిర్మాత ఎం.రాజ్కుమార్ కలయికలో తాజాగా మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టక్కరిదొంగ.. చక్కని చుక్క పేరుతో ఆర్.కె.
అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ సినిమా కోసం ఆమె ఈరోజు ముంబై నుండి హైదరాబాద్ చేరుకున్నారు.
మనోజ్చంద్ర, అనురాగ్ దేవ్, శే్వత వర్మ, తనూజ, అమోగ్, నితిన్, మోహన్ ప్రధాన పాత్రధారులుగా రవి వీడే దర్శకత్వంలో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ- సినిమాకు విశేష స్పందన లభిస్తోంది.
ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణలో లక్షిత ఆర్ట్స్ పతాకంపై తిరుపతి కె.వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్రెడ్డి, కాచిడి గోపాల్రెడ్డి నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం త్రినేత్రి. మేఘన, ఆరోహి, వృశాలి ముఖ్య తారాగణంతో పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది.
అడవిశేష్ ‘గూఢచారి’ సినిమా ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శశికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా స్పైథ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్నది. ఈ సినిమా ద్వారా తెలుగమ్మాయి, మోడల్ శోభిత హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చగా పీపుల్స్మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. ఈరోజు హీరోయిన్ సమంత ‘గూఢచారి’ టీజర్ను విడుదల చేసారు.