-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం క్యాంప్ కార్యాలయంలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కలిశారు.
అరగంటపాటు భేటీలో రాష్ట్రంలో 4జి, గ్రామాలకు సాంకేతికత అనుసంధానంపై ఇద్దరూ చర్చించినట్టు
సమాచారం. సమావేశానికి సంబంధించిన అంశాలను సిఎం కార్యాలయం గోప్యంగా ఉంచింది.
పెరిగిన ఈశాన్య గాలుల తీవ్రత
తగ్గుతున్న పగటి ఉష్ణోగ్రతలు
మరో 4రోజులు ఇదే పరిస్థితి
రాష్ట్రానికి రైల్వే మంత్రి హామీ * తిరుపతి -షిర్డీ రైలు ప్రారంభం
సచివాలయం తరలింపు తథ్యం
ప్రగతి సాధనలో శాఖలు పోటీపడాలి
అర్హులకు 2నెలల్లో రేషన్ కార్డులు
సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు
వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు
మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ జారీ
జనవరి వరకు అభ్యంతరాల స్వీకరణ
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలం సీతారాముల దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ అధికమయింది.
రామచంద్రపురం, డిసెంబర్ 25: తూర్పు గోదావరి జిల్లా దాక్షారామలో గత ఆరు రోజులుగా నిర్వహించిన అతిరుద్ర మహాయజ్ఞం శుక్రవారం ముగిసింది. శుక్రవారం సాయంత్రం పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగిసింది.
విజయవాడ నగరం నేరాలు ఈ ఏడాది తగ్గినా, సంవత్సరం చివరిలో క్లైమాక్స్ మాదిరి కాల్మనీ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేసింది. వడ్డీ వ్యాపారలనేవి నాటివి కావు... మురికివాడ నుంచి సినీ నిర్మాతలు... వ్యాపార ప్రముఖులు, రాజకీయ నేతల వరకు అన్ని స్థాయిల్లోనూ సాధారణంగా జరుగుతుండేవి. అయితే విజయవాడ కేంద్రంగా అక్షర ముక్క...