-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్ : హైదరాబాద్ను ఐటీ రంగానికి చిరునామగా మారుస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మాదాపూర్లో యానిమేషన్ అండ్ గేమింగ్ను ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 28న ఐటీ రంగానికి సంబంధించిన 4 కొత్త పాలసీలను ప్రారంభించనున్నట్లు, దేశంలోనే హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని పేర్కొన్నారు.
హైదరాబాద్: ఎప్పుడూ సందడిగా ఉండే అమీర్పేట మైత్రీవనం సమీపంలో బాంబు ఉందంటూ వచ్చిన వదంతులతో ఒక్కసారిగా కలకలం రేగింది. సత్యం థియేటర్ సమీపంలో ఒక సూట్కేసు అనుమానాస్పద పరిస్థితులలో కనిపిచండంతో అక్కడ ఉన్నవాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని స్క్వాడ్ సభ్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బ్లాక్ డే సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక
4గంటల 8నిమిషాల 4సెకన్ల నిరంతరాయంగా నృత్యం
భద్రాచలం, డిసెంబర్ 4: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించే తెప్పోత్సవం, 21న నిర్వహించనున్న ఉత్తరద్వార దర్శనం ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ శుక్రవారం స్థానిక చిత్రకూట మంటపంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 4: శాసన మండలి ఎన్నికల్లో నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నప్పరెడ్డి పేరును ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేశారు. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసి చర్చించారు. అనంతరం చిన్నప్పరెడ్డి పేరును ముఖ్యమంత్రి ఖరారుచేశారు. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
విహెచ్పి అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా