-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్, ఏప్రిల్ 27: ఆంధ్ర రాష్ట్రంలో భావనపాడు పోర్టు నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మరో దోపిడీకి తెర తీస్తోందని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సిగలో కిరీటమని, భారీ ఓడరేవు అంటూ పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27: అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను అనుమతించరాదని, అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సిఆర్డిఏ) అధికారులను ఆదేశించింది. జస్టిస్ చల్లా కోదండరామ్కు ఈ కేసును విచారించారు. కృష్టా జిల్లా పెనమలూరుకు చెదిన అనేక మంది ఈ కేసుపై పిటిషన్లను దాఖలు చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 27: అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులను ఇబ్బంది పెట్టమని, నిర్బంధం చర్యలు అమలు చేయమని, చట్టం ప్రకారం నడుచుకుంటామని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విజయవాడకు చెందిన అనుమోలు వెంకట తిరుమల చంద్గాంధీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి విచారించారు.
విజయవాడ, ఏప్రిల్ 26: మార్కెట్ జోక్యం ద్వారా మిర్చి, పసుపు కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని, పైసా అవినీతి కూడా జరగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బుధవారం తన నివాసం నుంచి వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో, జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకే సకాలంలో మార్కెట్ జోక్యం చేసుకుని ధరల పతనం కాకుండా చూస్తున్నామన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
డ్రైవర్తో పాటు యజమానిపైనా కేసు
టోల్గేట్ల వద్ద ‘బ్రీత్ ఎనలైజర్లు’
‘రోడ్డు భద్రతా బోర్డు’ ఏర్పాటుకు సిఫార్సు
ఉత్పత్తి ధర పెరగకపోయినా..రేటు ఎందుకు పెరిగింది?
సిమెంట్ ధరల నియంత్రణలో కానరాని కఠిన వైఖరి ప్రభుత్వానికి రూ.230కే ఇవ్వాలంటూ బేరసారాలు
బహిరంగ మార్కెట్ ధరపై అస్పష్టత నేడు మంత్రుల కమిటీ మరోసారి భేటీ
అమరావతికి వనె్న తెచ్చేలా నిర్మాణాలు
ప్రణాళిక రూపకల్పనకు సిఎం ఆదేశాలు
రాజధానిలో డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ బస్సులు
రూ.13 కోట్లతో అమరావతి సిటీ గ్యాలరీ ఏర్పాటు
రాజంపేట రైల్వేస్టేషన్లో దారుణం..
పట్టపగలు తమిళ యువకుడి ఘాతుకం
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
సంచలనం రేకెత్తించిన ఘటనః
అమరావతి, ఏప్రిల్ 26: జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద లభ్యమయ్యే కింద లభ్యమయ్యే నిధులను సద్వినియోగం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అవినీతికి తావు లేకుండా, నాణ్యత, ప్రమాణాలతో పనులను చేపట్టాలని, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కోరారు. ఏకీకృత నిధులతో 19శాఖలు అమలు చేస్తున్న పనుల పురోగతిని ఆయన బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్షించారు.
అమరావతి, ఏప్రిల్ 25: వచ్చే ఎన్నికలకు ముందే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఆ మేరకు నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లిన తనకు ప్రధాని నరేంద్రమోదీ మాటిచ్చారని తెలంగాణ టిడిపి నేతలకు బాబు చెప్పినట్లు సమాచారం. తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం రెండోరోజు మంగళవారం కూడా కొనసాగింది.