-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
భీమవరం, నవంబర్ 18: పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాల సీజను వచ్చేసింది. వచ్చేది ఎన్నికల సీజను కావడంతో సంక్రాంతి సీజను కాస్త ముందే వచ్చేసింది. సంక్రాంతికి సంప్రదాయం ముసుగులో ఏటా ఈ జిల్లాలో కోడి పందాల జాతర జరుగుతుందనేది అందిరికీ తెలిసింది. అయిత ప్రతీసారీ అనుమతి వస్తుందా, రాదా అనే సందిగ్ధంతో పందేలరాయుళ్లు, నిర్వాహకులు కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగేవారు.
కందుకూరు, నవంబర్ 18: ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని శ్రీవారి జంక్షన్ రెడీమెడ్ షోరూమ్లో ఆదివారం తెల్లవారుఝామున విద్యుత్ షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం వ్యాపారం ముగిసిన తర్వాత దుకాణం మూసివేసి యజమానులు ఇంటికి వెళ్లారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ సంభవించి తెల్లవారుఝామున దుకాణం పూర్తిగా దగ్ధమైంది.
ఆత్మకూరు, నవంబర్ 18 : కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని నెల్లూరుపాళెం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
విశాఖపట్నం, నవంబర్ 17: సాంకేతికత జోడించుకుంటూ ఒత్తిడి లేని బోధన విధానం అందుబాటులోకి రావాలని యునెస్కో, మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్(ఎంజీఐఈపీ) హై లెవెల్ పాలసీ ఫోరం (హెచ్ఎల్పిఎఫ్) సూచించింది. యునెస్కో, ఎంజీఐఈపీ ఆధ్వర్యంలో విశాఖలో మూడు రోజులుగా జరుగుతున్న ఎడ్యుటెక్ 2018 సదస్సు శనివారంతో ముగిసింది. సదస్సులో 60 దేశాలకు చెందిన 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖపట్నం, నవంబర్ 17: రాష్ట్రాన్ని దోచేస్తున్నారు... వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు... అయినా మీ ధన దాహం తీరదా? విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా దిగమింగే ఆలోచన చేస్తున్నారు... అమాయకులైన అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు మీకు తగలక మానదంటూ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మడకశిర, నవంబర్ 17: దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి కోరారు.
గుంటూరు, నవంబర్ 17: ధాన్యం కొనుగోళ్లలో తలెత్తుతున్న ఇబ్బందులపై రైతుల నుంచి వచ్చిన వినతుల పట్ల రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉందని, పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టంచేశారు. శనివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడారు.
పుట్టపర్తి, నవంబర్ 17 : పుట్టపర్తి సత్యసాయి బాబా 93వ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. సత్యసాయి మహాసమాధిని రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించారు. పుట్టపర్తి వీధులు రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. వారం రోజుల పాటు జరిగే వేడుకల్లో దేశ విదేశాల్లో ఉన్న సాయి భక్తులు పాల్గొంటారు. మొదటి రోజు ఆదివారం శ్రీ వేణుగోపాల్స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి.
అమరావతి: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. చింతమనేని అనుచరులు గార్లమడుగు సర్పంచ్ సాంబశివ కృష్ణారావుపై దాడి చేయటం, అలాగే పలువురు నేతలు చంద్రబాబును కలిసి చింతమనేని తీరుపై ఫిర్యాదు చేయటంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
అమరావతి, నవంబర్ 16: రాష్ట్రంలో బీసీలందరూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బలహీనవర్గాల పార్టీ.. వారంతా మనవెంటే అన్నారు.. మీ పని మీరు చేయండి.. నా సర్వేలు నాకు ఉన్నాయి.. నాడు కాంగ్రెస్ పార్టీ బీసీలను అణచివేసింది.. నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నట్టేట ముంచారు.. అయినా వెనుకాడేదిలేదు..