-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
పెద్దకొత్తపల్లి, జూలై 8: మతిస్థిమితం సరిగా లేని కూతురును తండ్రి రోకలితో కొట్టి చంపిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో జరిగింది. పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని కల్వకొల్ గ్రామానికి చెందిన కడ్తాల ఎర్రన్న తన కూతురు శ్యామల (32)ను రోకలిబండతో కొట్టి చంపాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. ఎర్రన్న కూతురు శ్యామలకు పదేళ్ల క్రితం కోడేరు మండల కేంద్రానికి చెందిన శంకర్తో వివాహం అయ్యింది.
కొత్తగూడెం, జూలై 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని పెనగడప వద్ద విజయవాడ - భద్రాచలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగంగా వచ్చిన లారీ ఓ కారును ఢీకొనటంతో ఆదివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
డిచ్పల్లి రూరల్, జూలై 8: భర్త వేధింపులు తాళలేక అతడిని భార్య రోకలి కర్రతో మోది హతమార్చిన సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. డిచ్పల్లి సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గంగారాం(54) అనే వ్యక్తి గత దశాబ్దకాలంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి వచ్చేవాడు.
హైదరాబాద్, జూలై 8: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు. సుమారు 150 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా శంషాబాద్లోని కార్గోలో ఉంచిన బంగారాన్ని అధికారులు కనుగొన్నారు.
ఘట్కేసర్, జూలై 8: ఏదులాబాద్ మాజీ సర్పంచ్ బట్టే శంకర్పై నగరానికి చెందిన కిరాయి గుండాలు క్రికెట్ వికెట్లు, కత్తులు, కారంతో దాడికి పాల్పడటంతో గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సంచలనం సృష్టించింది. ఫోలీసులు, బాధితుడు శంకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రాజేంద్రనగర్, జూలై 8: ఇటీవల నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలో తుపాకీ గాయాలతో మృతి చెందిన ఫైజల్ కేసు కీలకమలుపు తిరిగింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికిపంద కాదని అతని భార్య ఆరోపించారు. తన భర్తను ఎవరో హత్య చేసి ఉంటారని ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 4న మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డుపై బెంజ్కారులో తుపాకీ గాయాలకు గురై ఫైజల్ మృతిచెందాడు.
భద్రాచలం టౌన్ : పోడు భూములకు సంబంధించి ఒకవైపు తెలంగాణలో పలుచోట్ల సాగుదారులు అటవీ అధికారులపై దాడులకు తెగబడుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో దళితుల చేతిలో ఒక గిరిజన నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోడు భూములకు సంబంధించి నెలకొన్న వివాదం చర్ల మండలం కుదునూరులో హత్యకు దారితీసింది. బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.
ఆమనగల్లు: రంగరెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణ సమీపంలోని వేబ్రిడ్జి వద్ద హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించి ఆమనగల్లు ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్, జూలై 8: నూతన సచివాలయం నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలను కూల్చివద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించింది. ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఇప్పికే ధర్మాసనం ముందు బ్యాచ్ పిటిషన్లు దాఖలయ్యాయి.
న్యూఢిల్లీ: ‘ఆర్టికల్ 15’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. చిత్రంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికెట్ ఇచ్చిన అనుమతిని రద్దుచేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. చిత్రంలోని కొన్ని డైలాగులు ఓ కులాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని పిటిషన్ ఆరోపించారు.