-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, నవంబర్ 23: కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. గోదావరి పు ష్కరాలను విజయవంతంగా నిర్వహించిన తరహాలో కృష్ణా పుష్కరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కృష్ణా పుష్కరాల నిర్వాహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆయా శాఖ ల అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు.
ప్రభుత్వ వాహనాన్ని సొంతానికి వాడుకున్నందుకు ఎండలో నిలబడి ఈదర ‘శిక్ష’
భద్రాచలం, నవంబర్ 23: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు సోమవారం ఒక బస్సును తగులబెట్టారు. కటేకల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ సేవా కేంద్రం వద్ద కటేకల్యాణ్ నుంచి దంతెవాడ వెళ్తున్న బస్సును 40 మంది సాయుధ మావోయిస్టులు అటకాయించారు. బస్సులోని ప్రయాణికులను కిందికి దించారు. ప్రయాణికులు, బస్సు సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కున్నారు.
కెసిఆర్పై బిజెపి ఎమ్మెల్సీ రామచందర్ రావు విమర్శలు
అబద్దాలు చెప్పడంలో కవితకు డాక్టరేట్ అంటూ ఎద్దేవా
ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ ఫైర్
అమలుకు నోచుకోని పునరావాసం, ఉపాధి కల్పన హామీలు
ఎల్టిఆర్ 1/70 చట్టంపై ‘మావో’లను ఆశ్రయిస్తున్న ఆదివాసీలు
గిరిజన ప్రాంతాల్లో ప్రజావిశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వం
శిక్షణకోసం భారీ ప్రణాళిక
విద్యారంగానికి పెద్దపీట
బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత
వేగంగా వెళుతున్న ఎబిసి
హైదరాబాద్, నవంబర్ 23: విద్యావిధానాలు దేశంలోని జనబాహుళ్యంలో అసమానతలను రూపుమాపేవిగా పేద, ధనిక అనే బేధాలు లేకుండా విద్యార్థులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తూ వారిని ప్రోత్సహించేవిగా ఉండాలని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ప్రొఫెసర్ నళినీ జనేజా అన్నారు.