-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 17: కట్నం వేధింపుల కేసులో కోర్టు ఆదేశాలను ధిక్కరించి చాటుగా స్విట్జర్లాండ్ పారిపోతున్న ఓ అత్తగారిని హైదరాబాద్ పోలీసులు ముంబయి విమానాశ్రయంలో శుక్రవారం అరెస్ట్ చేశారు. కాగా మామ పరారీలో ఉన్నాడు. కేసు వివరాల్లోకి వెడితే హైదరాబాద్లోని హిమాయత్నగర్కు చెందిన జెఎం రావు కుమార్తె భవ్య కీర్తి (26)తో ఖైరతాబాద్కు చెందిన రవిశేఖర్ ఎల్లెపెద్ది కుమారుడు ఆదిత్యతో 2014లో వివాహమైంది.
హైదరాబాద్, మార్చి 17: బడ్జెట్పై శాసన మండలిలో శుక్రవారం ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. మధ్యాహ్నం చైర్మన్ స్వామిగౌడ్ చర్చకు అనుమతించటంతో బిజెపి సభ్యుడు రామచంద్రరావు మాట్లాడుతూ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు తక్కువ చేశారని, రైతు రుణమాఫీపై సర్కారు అలసత్వం వహిస్తోందని వ్యాఖ్యానించగా, మంత్రి కె.
హైదరాబాద్, మార్చి 17: ప్రస్తుతం ఉన్న పట్టాదార్ పాసు బుక్ల స్థానంలో త్వరలోనే పాస్పోర్టు సైజులో జేబులో పెట్టుకునేట్టుగా కొత్త పాస్ బుక్లు ఇవ్వనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పట్టాదార్ పాస్ బుక్లను రద్దు చేయడం లేదని, వీటి స్థానంలో త్వరలోనే కొత్తవి ఇవ్వనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పరీక్షలు శుక్రవారం నాడు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లాలో పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్ను తొలగించగా, అక్రమాలకు పాల్పడిన ఇన్విజిలేటర్ను సూర్యాపేటలో విధుల నుండి తప్పించారు. ఈ సంఘటనలు మినహా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పరీక్షల కమిషనర్ డాక్టర్ సురేందర్రెడ్డి చెప్పారు.
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంపై మోపిన అభియోగాలపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం సిబిఐని ఆదేశించింది. రహేజా మైండ్ స్పేస్ కేసులో ప్రత్యేక ఏసిబి కోర్టు తనపై జారీ చేసిన ఉత్తర్వులను తోసిపుచ్చాలని కోరుతూ ఎల్వి సుబ్రహ్మణ్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, మార్చి 17: మార్క్ఫెడ్ చైర్మన్గా జగిత్యాల జిల్లా కతలాపూర్కు చెందిన లోక బాపురెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా శుక్రవారం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైదరాబాద్, మార్చి 17: తెలంగాణ శాసనసభ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం కెసిఆర్ ప్రభుత్వ నియంత పోకడను తెలియజేస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడి పేపర్లు చించివేసి దౌర్జన్యం చేయలేదా అని ప్రశ్నించారు.
యాదగిరిగుట్ట రూరల్, మార్చి 16: సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను విస్మరించి బడ్జెట్లో సబ్బండ వర్గాలకు మొండిచేయి చూపారని, అన్ని ఎర్రజెండాలతో అన్నివర్గాలను కలుపుకుని సిఎంపై దండయాత్ర సాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.
హైదరాబాద్/ఉప్పల్, మార్చి 16: కృష్ణానదీపై కర్నాటక ప్రభుత్వం నిర్మించే ఎత్తిపోతల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు ఎంతో నష్టం జరుగుతుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్/అల్వాల్, మార్చి 16: అల్వాల్లో అమానుషం చోటుచేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో ఓ ఇంటర్ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. సదరు బాలిక మైనర్ కావడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా పరిగణించి అల్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్స్పెక్టర్ ఆనంద్రెడ్డి తెలిపారు. సంఘటన వివరాల్లోకి వెళితే..