S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:08

రాప్తాడు, జూలై 4: మండల కేం ద్రంలోని స్థానిక 44వ జాతీయ రహదారిపై రైతు సంఘం అధ్యక్షులు రామయ్య ఆధ్వర్యంలో పాడి రైతులు సిపిఎం, సిపిఐ, వైకాపా నాయకులు పాడి రైతులకు మద్దతుగా సోమవారం హైవేపై ధర్నా నిర్వహించారు.

07/05/2016 - 01:08

తాడిమర్రి, జూలై 4: రాష్ట్ర వ్యాప్తం గా నిరుపేదల ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కునుకుంట్ల కిశోర్ నూతనంగా మీ-సేవా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.

07/05/2016 - 01:07

గుంతకల్లు, జూలై 4:హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం అభివృద్ధి పేరిట దేవాలయాలను కూల్చి వేస్తే సహించమని విహెచ్‌పి నాయకులు హెచ్చరించారు.

07/05/2016 - 01:07

తలుపుల, జూలై 4: అత్తింటివారు పెట్టే వేధింపులు తట్టుకోలేక కోడలు రమణమ్మ(22) ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని చంద్రేనాయక్ తండాలో జరిగింది. ఇందుకు సంబందించిన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు ఇలా వున్నాయి.

07/05/2016 - 01:07

గుత్తి, జూలై4:గుత్తి మండల పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన రామలక్ష్మి అనే యువతి(18) సోమవారం పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

07/05/2016 - 01:06

తనకల్లు, జూలై 4: మండల పరిధిలోని నడిమితాండాలో ఆదివారం రాత్రి ఈశ్వరమ్మ (29) దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. నడమితండాకు చెందిన ఈశ్వరమ్మకు వెంకటరమణనాయక్‌తో వివాహం జరిగింది. వీరికి అశోక్‌నాయక్(12) కుమారుడు వున్నాడు. మూడేళ్ల క్రితం ఆమె భర్త వెంకటరమణనాయక్ మృతి చెందాడు. ఆమె భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది.

07/05/2016 - 01:06

హిందూపురం టౌన్, జూలై 4: జిల్లాలో రెండో అతి పెద్ద పట్టణం, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ,, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన హిందూపురం మున్సిపల్ కమిషనర్‌గా తమకు అనుకూలమైన అధికారిని తీసుకువచ్చేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ ఎస్‌వి శివారెడ్డిని స్వంత శాఖకు సాగనంపారు.

07/05/2016 - 01:05

ధర్మవరం రూరల్, జూలై 4: పట్టణంలోని చైతన్య కాలనీలో గంగమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ పూజారి మల్లికార్జున మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం అమ్మవారికి పూజలు నిర్వహించి యధాప్రకారం ఆలయానికి తాళం వేసుకుని వెళ్ళామన్నామన్నారు.

07/05/2016 - 01:03

పోలవరం, జూలై 4: పట్టిసం ఎత్తిపోతల పథకంలో సిఎం చంద్రబాబునాయుడు రెండు మోటార్లు ఆన్‌చేసి గోదావరి నీటిని ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తారని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టిసం చేరుకున్న కలెక్టర్ సిఎం పర్యటనా ఏర్పాట్లను పరిశీలించారు.

07/05/2016 - 01:02

ఏలూరు, జూలై 4 : జిల్లాలో 39 లక్షలకు పైగా ఉన్న జనాభా సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రజాసాధికారిత సర్వే (పల్స్ సర్వే)కు 2581 బృందాలను సిద్ధం చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం మండల తహశీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పల్స్ సర్వే ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

Pages