-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విశాఖపట్నం, మార్చి 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి కార్గో హ్యాండ్లింగ్లో లక్ష్యాలను సాధించే దిశగా విశాఖపట్నం పోర్టు ట్రస్టు అడుగులు వేస్తోంది. గత ఏడాది దేశంలో కార్గో హ్యాండ్లింగ్లో సాధించిన ఐదో స్థానాన్ని నిలుపుకునేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 58 మిలియన్ టన్నుల మేరకు కార్గో హ్యాండ్లింగ్ చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించారు.
న్యూఢిల్లీ, మార్చి 12: అస్సాం హాస్పిటల్స్లో మెజారిటీ వాటా కొనుగోలును అపోలో హాస్పిటల్స్ పూర్తిచేసింది. గౌహతీకి చెందిన అస్సాం హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్స్ 51 శాతం వాటాను దక్కించుకుంది. ఈ మేరకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ శనివారం తెలిపింది.
మార్కెట్ల నుంచి నిధుల సమీకరణపై నిషేధం
మదుపరుల ప్రయోజనాల కోసం ప్రభావవంతమైన చర్యలు
సెనె్సక్స్ 72, నిఫ్టీ 25 పాయింట్లు వృద్ధి
వారాంతపు సమీక్ష
ఆర్థిక సంస్కరణలపై ప్రశంసలు కురిపించిన ఐఎమ్ఎఫ్ చీఫ్ లగార్డే
న్యూఢిల్లీ, మార్చి 12: ఆధార్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడం ఓ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ అరవింద్ పనగరియా. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా ప్రభుత్వ రాయితీలను, ప్రయోజనాలను పొందడానికి ప్రజలకు ఇకపై ఆధార్ ఓ ప్రవేశద్వారంగా ఉంటుందన్న విశ్వాసాన్ని ఆయన కనబరిచారు.
మరింత రుణసాయం చేస్తాం: ఎడిబి అధ్యక్షుడు తకెహికో నకావు