S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/11/2018 - 22:25

ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం: భరత్
============

11/06/2018 - 19:40

ఇక దీపావళి అమావాస్య దాటగానే కార్తికం వస్తుంది. కార్తికం శివునికి పరమ ప్రియమైంది. ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’ అంటూ కార్తికంలో ఏకార్యం చేసినా ఆ కార్యఫలితం పరమోన్నతమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. కార్తికం వనభోజనాలకు, దీపతోరణాలకు ప్రసిద్ధి. ఉసిరిక ఫలం పైన ఆవునేతిదీపం వెలిగించి పెట్టి దానం చేస్తే ఎంతో పుణ్యదాయకం.

11/05/2018 - 19:11

మన కళ్ళు తయారుచేయబడ్డ విధానాన్ని బట్టి మన జీవితాల్లో వెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ మన కళ్ళు గుడ్లగూబ కళ్లలా ఉండి ఉంటే, వెలుగు మనకి అంత ముఖ్యమైంది అయి ఉండేది కాదు.

11/04/2018 - 22:16

సమాధి మందిర పరిసరాల్లో ఉన్న ఈ ప్రదేశానికి బాబా నిత్యం వ్యాహ్యాళికి వెళ్లేవారు. లెండీవనంగా పిలువబడుతున్న ఈ ప్రదేశం ఒకప్పుడు చెట్ల తోట. ఈ చెట్లతోటకు రోడ్డుకు మధ్యలో అప్పట్లో లెండీ అనే ఒక వాగు ఉండేదని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి లెండీబాగ్ అనే పేరు వచ్చింది. బాబా రోజులో కొంత సమయాన్ని ఇక్కడే ఏకాంతంగా గడిపేవారు.

11/01/2018 - 19:09

ప్రతులకు
7-8-51, P:lot నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
================================================================
శ్లో స్థితి స్థాపక సంస్కారః క్షితః క్వచిచ్ఛ తు ర్ష్యపి
అతీంద్రియో సోవిజ్ఞేయః కవచిత్ స్పందే పి కారణమ్

10/31/2018 - 20:49

నాగురించి మీకు చెబుతూ ఉన్నాను కదా. నేను శాపాలను కూడా పొందాను అని చెప్పాను కదా. నేను ఒకసారి ఉపబర్హణునిగా గంధర్వునిగా జన్మించాను. అపుడు నాకు కొన్ని వ్యసనాలుండేవి. నేను స్ర్తిలోలుడినై ప్రవర్తించేవానిని. ఒకసారి దేవసత్రం చేస్తూ విశ్వస్రష్టలైన బ్రహ్మలు విష్ణుకథాగానం చేయడానికి గంధర్వగణాలను పిలిచారు. వారిలో నేను కూడా ఆ సత్రయాగానికి వెళ్లాను. అక్కడ విష్ణుకథా గానం చేయడానికి అప్సరసలు కూడా వచ్చారు.

10/30/2018 - 19:14

బాబా పదహారేళ్ల వయసులో ఉన్నపుడు ప్రథమంగా కనిపించిన సమాధి మందిరం వెనుక స్థలానే్న గురుస్థానమని అంటారు. బాబా ఈ ప్రదేశం తన గురువుగారిదని చెప్పేవారు. శ్రీ సాయి సచ్చరిత్రలో రాయబడిన ప్రసిద్ధ నింబ వృక్షం (వేపచెట్టు) ఇక్కడే ఉంది. ఇక్కడ గురు, శుక్రవారాల్లో సాంబ్రాణి ధూపం ప్రజ్వలిస్తే భక్తుల దుఃఖం పరిహరించబడుతుందని శ్రీ సాయి సచ్చరిత్రలో ఉదాహరణలతో చెప్పారు. అదే ఇప్పుడు అందరి అనుభవం కూడా.

10/29/2018 - 22:29

ఒక అంచనాప్రకారం దేశంలో అత్యంత భక్తాదరణ కలిగిన పుణ్యక్షేత్రాలలో కలియుగ వైకుంఠం తిరుపతి తరువాత శిరిడీదే ప్రథమస్థానం. సాయినాథుడు ఈ యుగావతారం. ఈ యుగంలో మనిషి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు శిరిడీలో పరిష్కారం లభిస్తుంది. ‘నేను సమాధి చెందిన తరువాత నా భక్తులు శిరిడీలో చీమల బారుల్లా మూగుతారు’అని సాయినాథుడు పలికిన మాటలు నేటికీ రుజువవుతూనే ఉన్నాయి.

10/28/2018 - 22:56

ఓషో నవజీవన మార్గదర్శకాలు:
====================
అనువాదం: భరత్

10/24/2018 - 18:51

అశ్వినీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి దగ్గరగా ఉండే రోజు ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. లక్ష్మీ దేవికి, శ్రీరామునికి ప్రియమైనదై, ఆశ్వయుజ మాస వ్రతాలలో విశేష భాగ్యదాయిని అయిన కోజాగరీ వ్రతాన్ని దసరా తర్వాత వచ్చే పౌర్ణమినాడు జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

Pages