బీర్కూర్ను నిజామాబాద్లోనే ఉంచాలి
Published Tuesday, 5 July 2016బీర్కూర్, జూలై 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా బీర్కూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలుపకుండా, నిజామాబాద్లోనే కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ దివిటి శ్రీనివాస్యాదవ్ కోరారు. బీర్కూర్ను నిజామాబాద్లోనే కొనసాగించాలని బీర్కూర్-2 ఎంపిటిసి సభ్యుడు సుధాకర్యాదవ్ స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం శ్రీనివాస్యాదవ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు.