పాలేరులో తెరాస అధికార దుర్వినియోగం!
Published Saturday, 14 May 2016ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో గెలుపుకోసం అధికార తెరాస పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సిపిఐ నాయకులు తమ్మినేని వీరభద్రం, పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి బదులు తెరాస పార్టీయే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోందని వారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు.