-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
సిడ్నీ, మే 8: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో కళ్లు తెరిచిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టును మరింత పటిష్టం చేసే దిశలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జట్టుకు నూతన కోచ్గా జస్టిన్ లాంగర్ను ఇటీవల నియమించింది. గతంలో ఆసీస్ టీం సభ్యులు చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా.
సిడ్నీ, మే 8: టీమిండియా జట్టు ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా స్థానిక జరిగే టెస్ట్, వనే్డ మ్యాచ్ల్లో పాల్గొంటుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ జట్టు టెస్ట్ సిరీస్కు ఆతిథ్యమిస్తున్న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇందులో భాగంగా భారత్ జట్టు ఆస్ట్రేలియాతో ఒక డై అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరింది.
* పంజాబ్పై 15 పరుగులతో రాజస్తాన్ గెలుపు * రాహుల్ లోకేష్ శ్రమ వృథా
* కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ * అఫ్గనిస్తాన్ టెస్ట్కు నేడు టీమిండియా జట్టు ఎంపిక
న్యూఢిల్లీ, మే 7: నిలకడగా ఆడడం తనకెంతో ఇష్టమని ఇటీవల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్లో ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్మెడల్తోపాటు కాంస్య పతకం సాధించిన హీనా సిద్ధు తెలిపింది. జర్మన్లోని మ్యునిచ్లో ఈనెల 22 నుంచి 29వ తేదీవరకు ది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో పాల్గొనేందుకు వెళ్తున్న సందర్భగా ఆమె ఇక్కడ పీటీఐతో మాట్లాడింది.
న్యూఢిల్లీ, మే 7: ఈ ఏడాది ఆఖరులో ఆస్ట్రేలియా నిర్వహించే డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లలో టీమిండియా ఆడేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్కు ఒక లేఖ ద్వారా తన నిర్ణయాన్ని వ్యక్తీకరించింది. ఆస్ట్రేలియా గత కొనే్నళ్లుగా పింక్ బాల్ టెస్టులో పాల్గొనాలని దాదాపు దేశాలను అభ్యర్థిస్తోంది.
ముంబయి, మే 6: సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీ, హార్థిక్ పాండ్య ఆల్రౌండ్ ప్రదర్శన కలగలసి ముంబయి 13 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై ఘన విజయం సాధించింది. తమ స్వంత మైదానంపై ఆదివారం కోల్కతాతో జరిగిన పోరులో ముంబయి గెలవడంతో మరో విజయాన్ని తమ ఖాతాలో నమోదు చేసుకున్నా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానానికే పరిమితమైంది. తొలుత టాస్ గెలిచిన కోల్కతా బౌలింగ్ను ఎంచుకుంది.
హైదరాబాద్, మే 6: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బలీయమైన శక్తితో వరుస విజయాలను తమ ఖాతాలో నమోదు చేసుకుంటున్న సన్రైజర్స్ హైదరాబాద్తో ఆపసోపాలు పడుతూ దాదాపు ప్లే ఆఫ్కు ఆశలు సన్నగిల్లే దశలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సోమవారం తలపడనుంది. మొత్తం ఎనిమిది జట్లలో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఆక్రమించిన సన్రైజర్స్ ఇంతవరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఏడింట్లో విజయం సాధించింది.
హైదరాబాద్, మే 6: అంతర్జాతీయ స్థాయి క్రికెట్ టీ-20 ఫార్మట్లో నిర్వహించే మ్యాచ్ల్లో గెలవాలంటే జట్టు సమష్టి కృషితో పాటు ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్లో రాణించినపుడే సాధ్యమవుతుంది. క్యాచ్గా చేతికి అందిన బంతిని పొరపాటున వదిలినా భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం.