-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
ఐటిని శాసించే స్థాయికి ఎదగాలి
టి-హబ్ ఓ అద్భుత అవకాశం
మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్ల
నాదెళ్లను హైదరాబాదీగా పిలిచిన కెటిఆర్
అన్ని గ్రామాలకూ ఆప్టికల్ కేబుళ్ల విస్తరణ
మేథా టవర్స్ డీ-నోటిఫైకి యత్నం: పల్లె
శరీరాన్ని కబళించే నిషేధిత కేసరి పప్పు
కందిపప్పులో కలిపేసి జోరుగా విక్రయం
ఒడిశా, గుంటూరు, ప్రకాశం నుంచి దిగుమతి
సిఎం చంద్రబాబుతో గవర్నర్ తకకాజు చర్చలు
స్నేహపూర్వక భాగస్వామ్యానికి ముందడుగు
ఫార్మా, ఆక్వా, ఇన్ఫ్రా రంగాల అభివృద్ధికి ఎంవోయు
పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్
నివాస ప్రాంతాల్లో వాణిజ్య భవనాలపై తొలగని సందిగ్ధం
గడువు ముగిసిన వెంటనే అపరాధ రుసుం విధింపు
విశాఖ మన్యంపై చలిపులి పంజా విసురుతోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. చింతపల్లి మండలం లంబసింగిలో సోమవారం 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటలైనా సూర్యకిరణాలు రాకపోవడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చలితో పాటు మంచు విపరీతంగా కురుస్తోంది.
ప్రత్యేక కేంద్రం ఏర్పాటు యోచిస్తాం
విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్
మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ల
ఇంటర్నెట్కు సహకరించండి: బాబు
సాంకేతిక సహకారంపై ఇరుపక్షాల మధ్య కీలక ఒప్పందాలు
ప్రభుత్వం రక్షించే ప్రయత్నాలు చేస్తుంది
దృష్టి మళ్లించేందుకే అంగన్వాడీల తొలగింపు
మావోయిస్టుల హెచ్చరిక లేఖ
విజయవాడ, డిసెంబర్ 28: కాల్మనీ సెక్స్ రాకెట్లోని దుర్మార్గులను ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోందని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఆరోపించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ యాజమాన్యం నూతన సంవత్సర కానుక ప్రకటించింది. వీరికి డబుల్ డ్యూటీ మొత్తం పెంచుతూ సోమవారం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీచేశారు. డబుల్ డ్యూటీ చేసిన డ్రైవర్లకు రూ.250 నుంచి రూ.350లకు, కండక్టర్లకు రూ.200 నుంచి రూ.300లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు దానం నాగేందర్ ఉప్పల్ లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ కార్యకర్తలు దానం నాగేందర్ పై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది.