-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
మండపేట, డిసెంబర్ 28: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం భక్తాంజనేయ స్వీట్స్ తయారుచేసిన లడ్డూ వరుసగా ఐదోసారి గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ ఏడాది వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ సంస్థ తయారుచేసిన 8,369 కిలోల లడ్డూను విజయవాడలోని డూండీ గణేష్కు సమర్పించారు. ఈ లడ్డూ అతిపెద్ద లడ్డూగా గుర్తిస్తూ గిన్నిస్ సంస్థ ప్రతినిధులు సోమవారం ధ్రువపత్రం అందించారు.
హైదరాబాద్, డిసెంబర్ 28: ఉద్యాన శాఖ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై హైకోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యానవన శాఖకు చెందిన 33 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను ఇటీవల రిలీవ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు ఈ విచారణ చేపట్టింది.
హైదరాబాద్, డిసెంబర్ 28: సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే నెం. 02285 సువిధ స్పెషల్ రైల్లో బెర్తులు ఖాళీగా ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 3, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైల్లో బెర్త్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది.
1.10 లక్షల నగదు, విమాన టికెట్లు స్వాధీనం
రిమాండ్కు తరలించిన సిసిఎస్ పోలీసులు
దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందం
తెలుగు రాష్ట్రాల విద్యార్థులను వెనక్కి
పంపటంపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వ్యాఖ్య
త్వరలో కొత్త ఏవియేషన్ విధానం
25వేల మంది ఐటి ఉద్యోగుల లక్ష్యం
తెలంగాణ మంత్రి కెటిఆర్తో ఇన్ఫోసిస్ సిఇఓ విశాల్ సిక్కా భేటీ
సీడ్ క్యాపిటల్లోని మూడు గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
సామాన్య, మధ్యతరగతి ప్రజల గృహావసరాలకు కన్పించని చోటు
కెసిఆర్తో పాటు కుటుంబ సభ్యుల హాజరు
ప్రణబ్ ముఖర్జీకి అమ్మవారి విగ్రహం,
పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదాల అందజేత
హైదరాబాద్, డిసెంబర్ 28: అనంతపురంలో నిర్వహిస్తున్న నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిశోర్ బాబు సోమవారం ఆహ్వానించారు. రాజ్భవన్కు వెళ్లిన మంత్రులు కొద్ది సేపు గవర్నర్కు రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు.